ఖమ్మం, సెప్టెంబర్ 18: ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ అధికారి ఆదర్శ్ సురభి నియమితులయ్యారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశకుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదర్శ్ సురభి ప్
తమ పిల్లలను సర్కార్ స్కూళ్లలో చేర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఖమ్మం జిల్లాలో 85 మందిఉపాధ్యాయుల గుర్తింపు సర్కారు బడులను కాపాడుకోవాలని పిలుపు తల్లిదండ్రుల్లారా.. ఒక్క క్షణం ఆలోచించండి.. రూ.వేల ఫీజు చెల్లిస�
చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా సాగు25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం70వేల ఎకరాలు తగ్గిన పత్తి సాగు విస్తీర్ణంఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 17 ;రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు ఆసక�
రూ.52 కోట్లతోపనులువచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా అధికారుల కసరత్తుఖమ్మం, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఖమ్మం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా పనులు నెమ్�
కొత్తగూడెం, సెప్టెంబర్ 17: జిల్లా పరిధిలోని జాతీయ రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి కేఎస్కే కుష్వహా, కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం వారు జాతీయ రహదారుల ఇం�
ఎర్రుపాలెం: మండల పరిధిలోని మామునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఖమ్మం డీఈవో యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ను విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై వ
పెనుబల్లి: పేదప్రజల శ్రేయస్సు కొరేది, అన్ని విధాలా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శ
కల్లూరు:తోటి స్నేహితుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.పేదరికంలో ఉన్నఅతనికి కష్టకాలంలో మేమున్నామంటూ ఆ గ్రామస్తులు, స్నేహితులు అండగా నిలిచారు. అతని చిక�
ఖమ్మం : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగాజడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసం�
విడతల వారీగా గోదాములకు..జిల్లాలో నాలుగుగోదాముల్లో నిల్వపర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖభద్రాద్రి జిల్లా లక్ష్యం 3.66 లక్షలుఇప్పటికే చేరుకున్నవి 2.05 లక్షలుఖమ్మం జిల్లా లక్ష్యం 4.98 లక్షలుఇప్పటికే చే�
కొత్తగూడెం, సెప్టెంబర్ 16: అందరి ఆరాధ్యదైవం విజయవిగ్నేశ్వరస్వామి అని, ఆ గణపయ్యపైనే అపారనమ్మకమని కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. అందుకే గణపతి ఆలయానికి రూ.3.50 కోట్లతో కల్యాణ మండపం మంజూరు చే
kha వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలో వినాయక చవితి పురస్కరించుకొని వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద గురువారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రత్యేక పూజలు న�