ఖమ్మం : నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ పి.సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం చింతకానిమండలానికి చెందిన అమర్లపూడి ప్రవీణ్కుమార్ అనే యువకుడు నగరంలోని �
ఖమ్మం : ఈ నెల24వ తేదీలోపు ఆయాలు, మినీ అంగన్వాడీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజనల్ దృవపత్రాల పరిశీలన ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారిణీ సీహెచ్ సంధ్యారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ పరిధ�
కారేపల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం పరీక్ష రాసిన ప్రతీ స్థానిక విద్యార్థికి సీటు లభించింది. పాఠశాలలో మొత్తం 100సీట్లకు గాను 93మంది స్థానిక విద్యార్థులు ప్రవేశపరీక్ష రా�
ఒకప్పుడు తీవ్ర దుర్భర పరిస్థితి ఆటుపోట్లను ఎదురొడ్డి నిలిచిన సంస్థ ఉత్పత్తిలో ఎక్కువశాతం విద్యుత్ సంస్థలకే సరఫరా రానున్న రోజుల్లో సింగరేణి అభివృద్ధికి ప్రణాళికలు సింగరేణి రాష్ట్రంలో అతిపెద్ద ప్రభు�
ఖమ్మం కల్చరల్, సెప్టెంబర్ 20: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 25వ షోరూమ్ను ఖమ్మం జడ్పీసెంటర్లోని వీవీసీ టవర్స్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి సోమవారం ప్రారంభిం
భట్టి చెబితేనే సీఎం కేసీఆర్ దళితబంధు ఇవ్వలేదు దళితబంధు పథకంలో రాజకీయాలకు తావు లేదు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చింతకానిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చింతకాని, సెప్టెంబర్ 20: ప్రత
చింతకాని: ప్రతి దళితవాడ బంగారు మేడ కావాలని,దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మండల పరిధిలో చిన్నమండవ, జగన్నాథపురం త�
సత్తుపల్లి : వడ్డీ వ్యాపారస్తుని వేధింపులుతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన మండల పరిధిలోని రుద్రాక్షపల్లిలో చోటుచేసుకుంది. రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన మోరంపూడి రవి హోటల్ నడుపు�
సత్తుపల్లి : తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సదాశివునిపాలెంలో చోటుచేసుకుంది. సదాశివునిపాలెంకు చెందిన దుబ్బాక ధన్యతేజ(27) గత కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబసభ్యుల�
సత్తుపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని సిద్ధారంలో చోటుచేసుకుంది. ఏఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం సిద్ధారం గ్రామానికి చెందిన గద్దల శ్రావణి(30)ని భర్త బా�
పెనుబల్లి: మండలపరిధిలోని వీఎం.బంజరుకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వీఎం. బంజరుకు చెందిన వంగా బాలమురళీకృష్ణ-వనజ భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషు�
కల్లూరు: కల్లూరులో సెంటర్ ఫర్ డవలప్మెంట్ యాక్షన్(సీడీఏ) ఆధ్వర్యంలో రూ.80వేల విలువైన కుట్టుమిషన్లను పంపిణీచేశారు. ప్రముఖ వైద్యులు వేము గంగరాజు చేతులమీదుగా వీటిని పెదమహిళలకు అందించారు. సీడీఏ ఆధ్వర్యంలో గ�
సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు సమకూర్చుకునే పనిలో బిజీబిజీ ఎస్సీలు కోరిన యూనిట్లు అందించే పనిలో యంత్రాంగం దిశానిర్దేశం చేయనున్న గ్రామ, మండల కమిటీలు దళితబంధు ప్రత్యేక అధికారిగా గ్రామానికో జిల్లా ఆఫీసర్ చి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విఘ్ననాథుడి విగ్రహాల నిమజ్జనం ఆకట్టుకున్న శోభాయాత్ర, విచిత్ర వేషధారణలు రెండేళ్ల అనంతరం నిమజ్జనోత్సవానికి పూర్వ వైభవం సార్వజనిక గణేశ్ నిమజ్జన వీడ్కోలు సభలో పాల్గొన్న మంత్రి �