తెలంగాణ విషయంలో కేంద్రానిది ద్వంద్వ వైఖరిరేపు జాతీయ రహదారి దిగ్బంధం: ఎమ్మెల్యే కందాళ కూసుమంచి, నవంబర్ 10: యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి డిమాండ�
డిసెంబర్ 16 తర్వాత ప్రతి గ్రామం నుంచి భారీగా చేరికలుటీఆర్ఎస్ చేరికల సభలో ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్రాజు ముదిగొండ నవంబర్ 10: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, అభివృద్ధిని చూసి ఆకర్షితులై వివిధ �
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అంతా సిద్ధం6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంసత్తుపల్లిలో ఇప్పటికే ప్రారంభమైన కొనుగోళ్లుఇతర రాష్ట్రం నుంచి గింజ వచ్చినా కఠిన చర్యలురాష్ట్ర సరిహద్దుల్లో
పోడు సాగుచేస్తున్న రైతులకు పకడ్బందీగా పట్టాల పంపిణీరేలకాయలపల్లి గ్రామసభలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ కారేపల్లి, నవంబర్ 8: అర్హులైన పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చు�
పోడు రైతులకు పారదర్శకంగా హక్కు పత్రాల పంపిణీ ప్రక్రియగ్రామస్థాయి అవగాహన సదస్సుల్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఇల్లెందు, నవంబర్ 8: అర్హులందరికీ చట్ట ప్రకారం పోడు భూముల హక్కు పత్రాలు జారీ చేస్తామని భద�
పరిశీలన అనంతరం అర్హులందరికీ హక్కు పత్రాలుప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం ఆళ్లపల్లి, నవంబర్ 8: పోడు భూమి సాగు చేసుకుంటున్న రైతులందరూ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, పి�
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసుధన్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో సొసైటీల ముఖ్య కార్యనిర్వాహక అధికార�
ఖమ్మం: నాగుల చవితి పండుగను సోమవారం ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం నాగుల చవితి పర్వదినం రావడంతో ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా �
వచ్చే ఏడాదిలో 76 వేల ఎకరాల లక్ష్యంరాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు సిద్ధం చేస్తాం..కొత్తగా నాలుగు జిల్లాల్లో విస్తరణఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అశ్వారావుపేట, నవంబర్ 7 : రాష్ట్రవ్యాప్తం
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణఏర్పాట్లు పూర్తి చేసిన ఉభయ జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్అర్హుల నిర్ధారణకు మూడంచెల కమిటీలువిచారణ అనంతరం పట్టాల పంపిణీ ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);పోడు భూ�
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసిద్ధారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంసత్తుపల్లి, నవంబర్ 7 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతు శ్రేయస్సే ధ్యేయంగా �
కారేపల్లి, నవంబర్ 7 : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) వరమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని తొమ్మిది మందికి రూ.3,15,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే స్వయంగా
ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మద్యం దుకాణాలుఖమ్మంలో 33.. భద్రాద్రి కొత్తగూడెంలో 12వచ్చేనెల నుంచి నూతన ఆబ్కారీ విధానంరంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులుఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మద్యం టెండర్లకు