పోషకాలు పుష్కలం.. అనారోగ్యం దూరం రోజు తీసుకుంటే శారీరక దృఢత్వం ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం అశ్వారావుపేట, జనవరి 5: సామాన్యుడికి బడ్జెట్ అందుబాటులో ఉండే పోషకాహారం గుడ్డు. దీనిలో ప్రోటిన్లు, విటమిన్లు పుష
ఊరూరా ఘనంగా రైతు బంధు సంబురాలు సంక్రాంతికి ముందే పల్లెల్లో పండుగ సందడి విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు పాల్గొన్న ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్ రైతుబంధు పథకం అన్నదాతలకు పెట్టుబడి కష్టాలను తీర్చింద�
ముఖ్యమైన కూడళ్లలో వలంటీర్లతో సేవలందిస్తాం మూడు డిపోల నుంచి 176 స్పెషల్ బస్సులు నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు : డీవీఎం ప్రయాణికుల సౌకర్యం కోసం టీఎస్ ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుత�
నేటి నుంచి నగరంలో సీనియర్ జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు దేశం నలుమూలల నుంచి ఖమ్మానికి వచ్చిన ఔత్సాహికులు పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీతలు సైతం హాజరు ఎస్ఆర్ గార్డెన్స్లో విస్తృత ఏర్పాట్లు చేసి
పోషకాహార లోపమే అనారోగ్యానికి కారణం బేతాళపాడులో ఎక్కువగా కిడ్నీ బాధితులు ఐసీఎంఆర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్రీనివాసరావు గవర్నర్ ఆదేశాలతో గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య,వైర�
ఖమ్మం జిల్లాకు రూ.13.25 కోట్లు భద్రాద్రి కొత్తగూడేనికి రూ.11. 15 కోట్లు మండల, జిల్లా పరిషత్ల ద్వారా ఖర్చు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పరుగులు పెట్టనున్న అభివృద్ధి ఖమ్మం, జనవరి 5 (నమస్తే �
కూసుమంచి రూరల్, జనవరి 6 : అవి కరువు ప్రాంతాలని, అక్కడివన్నీ నెర్రెలు వారిన బీళ్లేనని అంటుండేవారు పొరుగు జిల్లాల ప్రజలు. కానీ అవే బీడు వారిన ప్రాంతాలు ఇప్పుడు పొరుగు రాష్ర్టాల కూలీలకు ఉపాధినిచ్చేంత అభివృద
జూలూరుపాడు, జనవరి 6: “సీఎం కేసీఆర్ స్వయానా రైతు. రైతుల కష్టనష్టాలేమిటో తెలుసు. అందుకే, రైతాంగ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అన్నివిధాలా ఆదుకుంటున్నారు. ‘రైతు బంధు’తో రైతు బాంధవుడిగా నిలిచారు.
అశ్వారావుపేట, జనవరి 5 : వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ పెట్టుబడి కోసం �
రూ.10 వేల మార్క్ దాటిన ధర జూలూరుపాడు సబ్ మార్కెట్లో రూ.10,200 ఖమ్మం ఏఎంసీలో రూ.10,000 ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోపత్తి ధరకు సరికొత్త అధ్యాయం నగరంలో రూ.10 వేలు, జూలూరుపాడులో రూ.10,200 ఖమ్మం ఏఎంసీలో సీఎం కేసీఆర్కు ఫ్ల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రైతు బంధు సంబురాలురైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయంరైతు బంధుతో అన్నదాతల జీవితాల్లో వెలుగులుమంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జై రైతుబంధు, కేసీ�
‘ఇంటింటికీ కేసీఆర్- గ్రామగ్రామానికి టీఆర్ఎస్’ లక్ష్యం ఇదే..అశ్వాపురం పర్యటనలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన.. కుటుంబాలకు ఆర్థిక సాయం..మణుగూరు రూరల్, జనవరి 4: ప్�
భద్రాద్రికొత్తగూడెం, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబంపై ఆరోపణలు సరికాదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. కొత్తగూడెంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన �