పర్మిషన్ లేకుండా లే అవుట్లు వేస్తే చర్యలు సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ ఖమ్మం, జనవరి 12: సుడా పరిధిలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టినా, లే అవుట్లు వేసినా కఠిన చర్యలకు బాధ్యులవుతారని సుడా చై�
సత్తుపల్లి, జనవరి 12 : నేటి యువత స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. జేవీఆర్ పార్కు ఎదురుగా ఉన్న వివేకానందుని కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళ�
వరి వేస్తే గడ్డి కూడా మిగలడం లేదు ఏళ్ల తరబడి వరి సాగు చేస్తున్నా నిష్ప్రయోజనం ఇతర పంటల వైపు అన్నదాతల చూపు ఆరుతడి, ఉద్యాన పంటల సాగు దిశగా ఆలోచన కూసుమంచి, జనవరి 11 ;ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలు పెట్టడంత�
కొనసాగుతున్న రైతుబంధు ఉత్సవాలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలుకర్షక లోగిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా ముగ్గులుఖమ్మం, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తోప�
కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలిపల్లెప్రగతి నిరంతరం కార్యక్రమంపారిశుధ్యంపై రాజీపడొద్దువీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుభద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్ర
రైతులందరూ వినియోగదారుల మన్ననలు చూరగొనాలిఏఎంసీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వార్షికోత్సవంలో చైర్పర్సన్ ఖమ్మం వ్యవసాయం, జనవరి 11: సమీకృత రైతుబజార్.. ఖమ్మం నగరానికి తలమానికంగా నిలిచిందని ఖమ్మం ఏఎంసీ చైర్ప�
ఇల్లెందు, జనవరి 11: ఇల్లెందు మున్సిపాలిటీని రోల్మోడల్గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే హరిప్రియకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో ప్రగతిభవన్లో మంగళవారం మంత్రి కేటీఆర్ను ఎమ్మ
కూసుమంచి, జనవరి 10: తలసేమియా బాధితుల కోసం 250 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమని, ఈ రక్తం బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా �
భద్రాచలం/ పర్ణశాల, జనవరి 10: ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం భద్రగిరీశుడు బలరామావతారంలో భక్తులకు ద�
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్లక్ష్మీనగరం ఎస్బీఐ చోరీ కేసు ఛేదనవివరాలు వెల్లడించిన భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్దుమ్ముగూడెం, జనవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం ఎస�
గ్రామాల్లో ఎమ్మెల్యే సండ్రకు నీరాజనాలు ఊరూ వాడా రైతుబంధు సంబురాలు తల్లాడ, జనవరి 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఆర్థికంగా ఎంతో మెరుగుపడ్డారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కలక�