టీజీపీఎస్సీ ఆదేశాల మేరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9న పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్వ
జిల్లాలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాల విక్రయాలు చేపట్టకుండా గట్టి నిఘా పెట్టామని, ఇందుకోసం వ్యవసాయ, పోలీసు అధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శు�
సకల సదుపాయాలతో భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.వాణితో �
లోక్సభ సాధారణ ఎన్నికలను పురసరించుకుని ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో బుధవారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల వ్యయ పరిశీలనను సంబంధిత అధికారులు పారదర్శకంగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంటు ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాద్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు సూచించారు. ఖమ్మం ఐడీవోసీకి గురువారం చేరుకున్న
షెడ్యూల్ ప్రకారం ఖమ్మం ఎంపీ స్థానానికి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు
జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడొద్దని, సరఫరాలో నిర్వహణ లోపాలు, ఆటంకాలు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం ఆయన పోలీస్ కమిష�
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం పొన్నెకల్ పరిధిలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలను పో�
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ రక్షణ బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహ�
జిల్లాలో ఈ యాసంగిలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలె
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తల్లాడ మండలం గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మిట్టపల్లి, మల్సూర్�