ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అభ్యంతరం లేని భూముల క్రమబద్దీకరణకు జారీ చేసిన జీవో నెం 59క్రింద నిబంధనలకు విరుద్దంగా,
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబ్లీ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ
సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నదని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సత్తుపల్లి పట్టణంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంల
అర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. అభయహస్తం ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ సర్టిఫి
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం ప్రారంభంకానున్నది. నేటి నుంచి వచ్చే జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నార
నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా జిల్లాలో లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి లే అ
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజుల్లోపు తమ ఎన్నికల ఖర్చు వివరాలు అందించాలని అసెంబ్లీ ఎన్నికల వ్యయ నోడల్ అధికారి విజయకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ వీపీ గౌ
ప్రభుత్వ అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదేశించారు. ఖమ్మంలోని కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలపై
సైన్స్ అంటే మక్కువ పెరగాలి. ఫిజిక్స్, బయాలజీ అంటే భయం పోవాలి. పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథంతోపాటు వినూత్న ఆలోచనలు విద్యార్థుల్లో పెంపొందింపజేయాలి..
ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. ఖమ్మం ఐడీవోసీలో బుధవారం ఏర్పాటు చేసిన సెక్టార్ అధికా�
జిల్లాలో రానున్న సాధారణ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ హా�
టీఎస్పీఎస్సీ చేపట్టిన గ్రూప్-4 పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 163 కేంద్రాల్లో శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్య�
పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి తెలం
‘అప్పడు సమయం రాత్రి ఒంటి గంట దాటింది.. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా నేరుగా జిల్లా పెద్దాసుపత్రి ప్రాంగణంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అన్నివార్డుల్లో ఆకస్మి�
విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం నగరంలోని జిల్లా పంచాయతీ మౌలిక వసతుల కేంద్రంలో ఎంఈవో, తొలిమెట్టు నోడల్ అధికారులు