పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని కాల్వొడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పో�
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు.
ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లిలో రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ ఆస్తుల కచ్చిత విలువను నిర్ణయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ టౌన్షిప్ ఆస్తుల విలువను నిర్ణయించేందు�
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. ముదిగొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తన
ఖమ్మంలో ఇటీవల కూలిన గ్రంథాలయ భవనం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వ శిథిల భవనాలను తనిఖీ చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు.
సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి ఇంటింటి సర్వే చేస్తున్న అధికారులు, సిబ్బందికి యజమానులు సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.
త్వరలో జరుగనున్న పార్లమెంట్, ఖమ్మం- వరంగల్- నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ జాబితాను సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లందర
గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారికి సక్రమంగా అందించేందుకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్లో బాధితులు సమర్పించే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డేల
జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం సీపీ సునీల్దత్తో కలిసి జాతీయ పతాకాన్న�
పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఐడీవోసీలో గురువారం సం�
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ప్రభుత్వానివిగా రికార్డుల్లో ఉన్న స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజా సమస్యల పరిషారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి సమస్యల దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు ప్రక్రియను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొ�