వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఖమ్మం నగరంతోపాటు దాని పరిసర మండలాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సుమారు నాలుగు గంటల వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం జడి�
అన్ని రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) కార్మిక సం ఘం ఆధ్వర్యంలో ఖ�
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగరంలో గురువారం పర్యటించారు. తొలుత తన సిఫార్సుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 13 మంది లబ్ధిదారులకు బుర్హాన్పురంలోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. తరు�
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని, అప్పుడే దేశం అభివృద్ధిపథంలో పయనిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని మమత క్యాంపస్లో గల క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడు�
ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు, ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఖమ్మం జిల్లా ప్రజలు మరోసారి జేజేలు పలికారు. ‘దీక్షా దివస్' సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగ�
ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమని, మెనూ ప్రకారం వడ్డించాలని నినాదాలు �
ఖమ్మం నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాపర్తినగర్ 58వ డివిజన్లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.1.10 కోట్లతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్�
ఖమ్మం నగరంలో గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. నగరంలోని ప్రకాశ్నగర్ మున్నేరు వద్ద గల నిమజ్జన ప్రాంతాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అ
భాషా పండితులు తెలుగు, హిందీ, పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్లు పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆదివారం విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. అప్గ్రేడ్ అయిన టీచర్లతోపాటు ఉద్యోగోన్నతికి అర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతోపాటు ఇండ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి.
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు వచ్చిన మిర్చి బస్తాల్లో సగానికి పైగా బస్తాలు కోల్డ్స్టోరేజీలకే తరలుతున్నాయి. ఏటా సీజన్ పూర్తయినా కోల్డ్స్టోరేజీల నిల్వసామర్థ్యంలో కనీసం సగం కూడా నిండేది కాదు.
మండు వేసవి రాకముందే తాగునీటి కోసం తండ్లాట షురువైంది. తలాపునే ఉన్న మున్నేరు నీరు లేక ఏడారిని తలపిస్తోంది. చేతిలో బిందె, ప్లాస్టిక్ బకెట్లతో బోర్లు, ట్యాంకుల వద్దకు మహిళల పరుగందుకుంది. ట్యాంకర్ రాగానే న�
మూడు నెలల నుంచి వేతనాల్లేక అల్లాడుతున్నామని, దీంతో కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఖమ్మం నగరంలోని జిల్లా ప్రధానాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆవేదన
వాహన ప్రేమికులు అబ్బురపడేలా ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ ఖమ్మం నగరంలో ఆటో ఎక్స్పో షో నిర్వహించాయని, ఆయా మీడియా సంస్థల చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం నగరంలో రెండో రోజ�