ఖమ్మం నగరంలో ఆరు పరీక్షా కేంద్రాల్లో బుధవారం ప్రశాంతంగా జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ (జేఈఈ) మెయిన్ బీఆర్క్ పరీక్ష జరిగింది. 1,071 మంది అభ్యర్థులకు 1,041 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల (సెషన్-2) వ�
ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పరిశుభ్ర నగరంగా పేరు తేవాలని సూచించారు. ఖమ్మం నగర అభివృద్ధిపై కేఎంసీ కమిషర్ ఆదర్శ్ సురభి, ఇతర అధికార�
రెండు తెలుగు రాష్ర్టాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఖమ్మం నగరంలోని కమిషనరేట్లో శుక్రవారం పోలీస్ కమిషనర్ సున�
ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయ పాత భవనం శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం లైబ్రరీకి సెలవు కావడం, విద్యార్థులు, సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబ్లీ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ
ఖమ్మం నగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో ముందంజలో నిలిచింది.
Minister Puvvada | సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహాయ, సహకారాలతో ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామనిరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada Ajaykumar) అన్నారు. గురువారం ఆయన ఖమ్మం నగర