Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరి దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ పరిసరాలన్నీ భక్తులు,
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ దశ మహా విద్యా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మొదటి రోజు తొలి పూజ మొదలు అర్ధరాత్రి వరకు 4లక్షలు, మంగళ, బుధవారం మరో రెండు లక్షల మంది దర్శించుకున్నారని ఉత�
చరిత్రలోనే తొలిసారి.. 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్లో ప్రతిష్టించారు. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వా
Fancy Number | ‘ఆల్నైన్స్' ఆర్టీఏ ఖజానాకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. సిరీస్ ఏదైనా ‘9999’ నంబర్ కోసం వాహనదారులు మనసు పారేసుకుంటున్నారు. తమ వాహనంపై ఆల్నైన్స్ను కేటాయించుకోవడం కోసం బిడ్డింగ్లో హోరా హ�
మతం పేరుతో యువతను రెచ్చగొట్టే వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
అల్లారుముద్దుగా పెంచుకొన్న కూతురు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. పటేల్ బిల్డింగ్ సమీపంలో నివాసముండే కొమ్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రాంచంద్రారెడ్డికి,
చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా ఖైరతాబాద్లోని సర్కిల్ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వచ్చేది. డీఎంసీని కలిసి తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను గురించి చెప్పాలని ఉన్నా అక్కడిదాకా వెళ్లి
ఇటు చిత్ర పరిశ్రమ, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం గ్రేటర్లో పోలీసు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పోలీసు స్టేషన్లు కొలువుదీరనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గంటన్నరపాటు వాన దంచికొట్టింది. భారీ వర్షంతో పలు బస్తీలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఆరున్నరకు ఆగింది.