‘ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత ఇలాగే కొనసాగాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా..విశ్వనగరం కావాలన్నా.. బలమైన నాయకత్వం..స్థిరమైన బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే దానం నాగేందర్కు మద్దతుగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు పరిష్కరించడంతో పాటు విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
శాసనసభ ఎన్నికల్లో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. సోమవారం ఖైరతాబాద్ డివిజన్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, లక్ష్మీనగర్�
దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన్న సంక్షేమ పథకాలలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీకే అధికారం దక్కనుందని అన్ని సర్వేల్లో స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయని, ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఖైరతాబాద్ �
తెలంగాణ ప్రజలకు గత పదేళ్లుగా సుస్థిరమైన పాలన అందిస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ను మించిన గ్యారంటీ మరేదీ లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్'ను ప్రవేశపెట్టిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
గణచతుర్థి నుంచి 9రోజులపాటు భక్తుల పూజలందుకున్న గజముఖుడు గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్లో శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తక�
నవరాత్రులు పూజలందుకున్న గణేశుడు గంగమ్మ వడికి తరలుతున్నాడు. హైదరాబాద్ నలుమూలల నుంచి ట్యాంక్బండ్ వైపు గణనాథులు (Ganesh Shobhayatra) కదులుతున్నారు. ఈ సారి తెల్లవారుజాము నుంచే నిమజ్జనానికి ట్యాంక్బండ్ (Tank bund), ఎన్టీ
ఈ నెల 28న జరిగే గణేశ్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, జలమండలి, గ్రేటర్ డిస్కం, పర్యాటక శాఖలతో పోలీస్ శాఖలు సమన్వయం చేస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ప్రక
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తజనంతో ఖైరతాబాద్ పరిసరాలు ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి.