Hyderabad metro | హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు.
Khairatabad | ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి గంగమ్మ ఒడికి
Khairatabad | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ (Khairatabd) గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా బుధవారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్
హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. �
హైదరాబాద్ : ఖైరతాబాద్లోని రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రవాణా శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మెటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ �
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఆర్టీసీ కార్యాలయం వద్ద ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. కర్నాటక నుంచి వస్తుండగా బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి.. పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సు�
Minister Talasani srinivas yadav | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్న�
ఖైరతాబాద్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4కోట్లు, సీవరేజీ లైన్లకు రూ.1.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గురువారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో రూ.13.56లక్షల వ్యయంతో చేపట్టిన 200 మీటర్ల