హైదరాబాద్ : ఖైరతాబాద్లోని రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రవాణా శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మెటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ �
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఆర్టీసీ కార్యాలయం వద్ద ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. కర్నాటక నుంచి వస్తుండగా బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి.. పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సు�
Minister Talasani srinivas yadav | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్న�
ఖైరతాబాద్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4కోట్లు, సీవరేజీ లైన్లకు రూ.1.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గురువారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో రూ.13.56లక్షల వ్యయంతో చేపట్టిన 200 మీటర్ల
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది సంజీవంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ భవన్లో ప్రారంభమైన రె�
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రూ.3.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలాల ఆధునీకరణ పనులను సోమవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్: మార్కెట్లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఇండ్లు నిర్మిచడం లేదని చెప్పారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నిర్మించిన 210 డ�
మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి: పశ్య పద్మ ఖైరతాబాద్, జనవరి 3: చిట్ఫండ్ కంపెనీల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప�
Sewarage treatment plants | దసరాలోపు కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను
ఖైరతాబాద్ : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్లోని మహాభారత్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్, కా�
బంజారాహిల్స్ : అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారా�