హైదరాబాద్: మార్కెట్లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఇండ్లు నిర్మిచడం లేదని చెప్పారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నిర్మించిన 210 డ�
మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి: పశ్య పద్మ ఖైరతాబాద్, జనవరి 3: చిట్ఫండ్ కంపెనీల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప�
Sewarage treatment plants | దసరాలోపు కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను
ఖైరతాబాద్ : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్లోని మహాభారత్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్, కా�
బంజారాహిల్స్ : అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారా�
బంజారాహిల్స్ : దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన భగత్సింగ్ స్పూర్తిని నేటి తరం యువత అందిపుచ్చుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సర్ధార్ భగత్సింగ్ జయంతి సందర్భంగా మంగళవారం జూబ
ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. అంతకుముందు మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భ
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో
ఖైరతాబాద్ : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడు మట్టి గణపతిగా దర్శనమియ్యనున్నాడు. ఈ మేరకు బుధవారం ఖైరతాబాద్ బడా గణేశ్ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుల�
ఖైరతాబాద్ | హైదరాబాద్ నగరం గణేశ్ నవరాత్రి ఉత్సవాల శోభను సంతరించుకున్నది. ఖైరతాబాద్లో పంచముఖ రుద్ర గణపతి కొలువయ్యాడు. ఈ భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలు భక్తులు తరలి వస్తున్నారు.