జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంట�
Kedarnath temple: దీపావళి కోసం కేదార్నాథ్ ఆలయాన్ని పువ్వులతో అలంకరించారు. శీతాకాలం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఉత్తరాఖండ్లోని ఆ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నవంబర్ 3వ తేదీన మూసివేయనున్నారు.
Kannappa | మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) �
కేదార్నాథ్ గుడిని పోలిన ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలన్న ప్రతిపాదనపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఢిల్లీలోని బురారీలో తలపెట్టిన ఆలయ నిర్మాణ ప్రణాళికను ఉపసంహ�
Kedarnath | జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ను పోలిన మరో ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలనుకొన్న ఉత్తరాఖండ్ బీజేపీ సర్కారు నిర్ణయాన్ని దేశంలోని పీఠాధిపతులు, ప్రధాన ఆలయ పూజారులు, ఆధ్యాత్మికవేత్తలు తీవ్రంగా వ
Avalanche | ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం వెనుక భారీ హిమపాతం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున గాంధీ సరోవర్ కొండలపై నుంచి హితపాతం దూసుకొచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భక్తుల సందర్శనార్థం మే 10 నుంచి కేధార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయని శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది.
అనంతరం కేదార్నాథ్ ఆలయం వద్ద, మంచు పర్వతంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, భూక్యా జాన్సన్నాయక్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ దేవాలయంలో, రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న సుమేరు పర్వతాన్ని (Sumeru Mountain) భారీ హిమపాతం (Avalanche) ఢీకొట్టింది. ఆదివారం ఉదయం భారీ మంచుగడ్డ ఒక్కసారిగా సుమేరు పర్వతంపై పడింది.
కేదార్నాథ్ దేవాలయం ఆవరణలో ఫొటోలు, వీడియోలు దిగటం నిషిద్ధం. అలాంటిది గర్భగుడిలోకి అడుగుపెట్టిన ఓ మహిళ శివలింగంపై నోట్లు చల్లుతూ వీడియో దిగటం, ఆలయ పూజారి సమక్షంలో ఇదంతా చేస్తూ.. వీడియో చిత్రీకరించటంపై స�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో బంగారు తాపడం ఏర్పాటులో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలను ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆరోపణలు వ�