కేదార్నాథ్ ఆలయానికి బంగారు తాపడం చేసే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి కుంభకోణం విలువ రూ.125 కోట్ల వరకు ఉంటుందని, ఆ ఆలయానికి చెందిన సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సోషల్ మీడియాలో ఆ
ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్నది. చార్ధామ్లో భాగమైన యమునోత్రి ఆలయాన్ని ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12.41కి తెరవనున్నట్లు యమునోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేశ్ ఉనియల్ తెలిపారు.
మంగళవారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో భారీగా మంచు పేరుకుపోయింది. రెండు, మూడు రోజుల నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మంచు వల్ల ఆలయం చుట్టూ ఉన్న కొండలు శ్వేత వర్ణం�
చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆలయ పునఃదర్శన తేదీని నిర్వాహకులు ప్రకటించారు.
Kedarnath Temple: ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25వ తేదీన ఓపెన్ చేయనున్నారు. కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని తెలిపారు.
avalanche at Kedarnath temple:హిమాలయాల్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద ఇవాళ ఉదయం భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి. దీంతో ఆ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్కు భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో కేదారీశ్వరుడి దర్శనం కోసం భక్తులు ఎగబడుతున్నారు. అయితే ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన
కేదార్నాథ్: రానున్న 10 ఏండ్లలో ఉత్తరాఖండ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగం కోసం వలస వెళ్లడం తప్పుతుందని చెప్పారు. కేదర్నాథ్లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని శుక్ర�