కేదార్నాథ్: రానున్న 10 ఏండ్లలో ఉత్తరాఖండ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగం కోసం వలస వెళ్లడం తప్పుతుందని చెప్పారు. కేదర్నాథ్లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని శుక్ర�
Char Dham Yatra Guidelines | ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్తో పాటు ఈ-పాస్ తప్పనిసరిగా
New Delhi | ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ పర్యటన దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కీలకం కానుందని పార్టీ రాష్ట్ర వర్గాలు
డెహ్రాడూన్: ప్రతిష్ఠాత్మక చార్ధామ్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్ర నిర్వహించడానికి నైనితాల్ హైకోర్టు అనుమతించి�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం అర్చకులు ధర్నా చేశారు. ఆదివారం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కేదార్నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ డిమ�
‘చార్ధామ్ యాత్ర లైవ్ కుదరదు’ | చార్ధామ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గర్భగుడిలో జరిగే జరిగే పూజ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సి�
డెహ్రాడూన్ : చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఒకటి. ఆ జ్యోతిర్లింగ క్షేత్రం ముందు ఇవాళ ఓ పూజారి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆచార్య సంతోష్ త్రివేది శీర్షాసనం ద్వారా తన నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్ �
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం | ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ తలుపు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో పూజారులు తలుపులు తెరువగా..