Char Dham Yatra Guidelines | ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్తో పాటు ఈ-పాస్ తప్పనిసరిగా
New Delhi | ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ పర్యటన దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కీలకం కానుందని పార్టీ రాష్ట్ర వర్గాలు
డెహ్రాడూన్: ప్రతిష్ఠాత్మక చార్ధామ్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్ర నిర్వహించడానికి నైనితాల్ హైకోర్టు అనుమతించి�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం అర్చకులు ధర్నా చేశారు. ఆదివారం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కేదార్నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ డిమ�
‘చార్ధామ్ యాత్ర లైవ్ కుదరదు’ | చార్ధామ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గర్భగుడిలో జరిగే జరిగే పూజ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సి�
డెహ్రాడూన్ : చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఒకటి. ఆ జ్యోతిర్లింగ క్షేత్రం ముందు ఇవాళ ఓ పూజారి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆచార్య సంతోష్ త్రివేది శీర్షాసనం ద్వారా తన నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్ �
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం | ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ తలుపు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో పూజారులు తలుపులు తెరువగా..
డెహ్రాడూన్, మే 17: కేదర్నాథ్ ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకున్నాయి. ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సారి ఈ విరామం తర్వాత సోమవారం ఆలయ ద్వారాలను తెరిచిన పూజారులు ప్రధాని మోదీ తరఫ
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ | ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.