హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు సీఎం కేసీ�
త్వరలో మామునూరుకు ఏటీఆర్ సర్వీసులు మిగతా ఐదింటికీ క్లియరెన్స్ ఇస్తాం రాష్ట్రంలో విమానయానానికి సహకారం కేసీఆర్కు కేంద్రమంత్రి సింధియా హామీ ప్రగతిభవన్లో సీఎంతో కలిసి భోజనం జక్రాన్పల్లికి త్వరలో ట�
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో.. నాలుగు మండలాల్లో అమలుపై చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సోమవారం ప్రగత�
చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ�
బోనకల్లు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలు అందాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధిత కుటు�
ప్రజలకు అసౌకర్యం కలుగొద్దు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి ఎన్డీఆర్ఎఫ్ను సిద్ధం చేయండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు వర్షాల పరిస్థితిపై సీఎస్తో సమీక్ష హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్�
జాతీయ రహదారులు అభివృద్ధి పర్చండి రోడ్ల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ నిధులివ్వండి దక్షిణ ఆర్ఆర్ఆర్ను ఆమోదించండి కృష్ణానదిపై సోమశిల వద్ద వంతెన కట్టండి కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం కేసీఆర్ వినతి పలు రోడ్ల
కవాడిగూడ : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గత 70 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తెలంగాణ రాష్ట్రం నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చ�
మంత్రి నిరంజన్రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ ధాన్యం దిగుబడి, కొనుగోళ్లపై ఆరా వనపర్తి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగువిస్తీర్ణం, వరి దిగుబడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాతీశారు. ఆదివారం ఢిల్లీ ను
విశ్వకర్మ మహాజన గర్జన సభలో మంత్రి గంగుల అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 5: బీసీ వర్గా ల ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపా రు. ఆదివార
సీఎం వినతికి ప్రధాని సానుకూలంఢిల్లీలో తెలంగాణ రాష్ర్టానికి అధికారిక అతిథిగృహం నిర్మించుకోవడానికి స్థలమిస్తామని ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం కేసీఆర్కు హామీ ఇచ్చారు. దేశ రాజధానిలో అన్ని రాష్ర్టాలకు భవన�
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని ‘మదరాసీ’లని పిలిచారు. బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో ఉన్న తెలుగువారిని కూడా మదరాసీలుగానే వ్యవహరించే