పేద ప్రజల కోసం పెట్టిన ప్రతి పథకం అద్భుతంగా ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలతో పాటు ఓసీల కోసం తెచ్చిన వివిధ పథకాలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. మొన్న మా సుట్టాల పిలగాడు చనిపోయిండు. రైతు బీమా వల్ల ఆ కుటుం�
Huzurabad | గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తున్నది. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలుపర్చడంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నది.
పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీయే వారధి పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం పటిష్ఠం కార్యకర్తలైనా.. నేతలైనా పార్టీయే సుప్రీం విపక్షాల నిజస్వరూపం బయటపెట్టండి ఒక్కొ�
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్చేర్యాల/కొమురవెల్లి, ఆగస్టు 24: సీఎం కేసీఆర్ పాలనలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. సీఎం కృషితోనే ప్రతి జిల్
-దాని ఘనత పూర్తిగా కేసీఆర్దే-ఆన్లైన్ సెమినార్లో వి. ప్రకాశ్ కితాబు ఉస్మానియా యూనివర్సిటీ:ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన ఘనత సాధించిందని, అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృష్టించిందని రా
ముఖ్యమంత్రి కేసీఆర్కు రాఖీ కట్టిన సోదరీమణులుహైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్లో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు కుటుంబసభ్యులు పాల్గ�
పహాడీషరీఫ్:తెలంగాణ ప్రభుత్వం మరోసారి జీతాల పెంపుతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల పెంపుద�
అంగన్వాడీ హెల్పర్కు రూ.7,800 30% వేతనాల పెంపు.. ఉత్తర్వులు జారీ జూలై 1వ తేదీ నుంచి పెంచిన వేతనాలు మొత్తం 71,400 మందికి ప్రయోజనం ఏడేండ్లలో మూడుసార్లు పెంపు సంబురాల్లో అంగన్వాడీ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృత�
ఆర్కేపురం: ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆర్థిక సాధికారత కేసీఆర్ ప్రయత్నం దళిత బంధుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళిత బంధుపై మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘20వ శతాబ్దంలో భారతర�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కా�