స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని ‘మదరాసీ’లని పిలిచారు. బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో ఉన్న తెలుగువారిని కూడా మదరాసీలుగానే వ్యవహరించే
వీణవంకలో నిరంతర వైద్య సేవలువీణవంక, సెప్టెంబర్ 3: అడుగంగనే హామీ ఇచ్చి.. 4గంటల్లోనే మంజూరు చేయించి.. వారంలోనే ప్రజల సమస్యకు పరిష్కారం చూపారు మంత్రి హరీశ్రావు. వీణవంక పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలు అందేలా చూడ
త్రిదండి చినజీయర్స్వామిభద్రాచలం, సెప్టెంబర్ 3 : తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారని త్రిదండి చినజీయర్ స్వామి కొనియాడా
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రైతులకు ప్రయోజనం చేకూరాలని, వారు పండించే పంటలకు మరింత ధర లభించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన �
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పా
తెలంగాణ నలుదిశలా దళితబంధు జోష్ 4 ఎస్సీ నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు నూటికి నూరు శాతం అమలు.. ముఖ్యమంత్రి నిర్ణయం వేర్వేరు చోట్ల్ల దళితుల పరిస్థితులు తెలుసుకోవడమే లక్ష్యం ముఖ్యమంత్రి ఢిల్లీ నుం
ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని దళితబంధు పథకానికి ఎంపిక చేయడం పట్ల ఎంపీపీ దేవరకొండ శిరీష ఆధ్వర్యంలో స్థానిక రింగ్రోడ్డు సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి
టీఆర్ఎస్ కార్యాలయానికి రేపు భూమి పూజ శంకుస్థాపన చేయనున్న పార్టీ అధినేత కేసీఆర్ రేపటి నుంచే పార్టీలో సంస్థాగత సంబురం రాష్ట్రస్థాయి వరకు కమిటీలు హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ పార్
చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లిస్తాం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష వరంగల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ జల ప్రదాత, సీఎం కేసీఆర్ కృషితోనే దేవాదుల ప్రాజెక్టు �
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వినతిహుజూరాబాద్, ఆగస్టు 29: రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల�
పట్టభద్రుల ఆకాంక్షలను నెరవేరుస్తా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన వాణీదేవి పీవీ తనయ కొత్త రాజకీయ ప్రస్థానం ఇది నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం. చాలా కాలంగా నేను రాజకీయాలకు దూరం�
కవాడిగూడ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింలు అన్నారు. ఎన్ని శక్తులు అడ్డుపడిన
కాపురాన్ని నిలబెట్టిన పార్టీ రుణం తీర్చుకున్న కుటుంబంకరీంనగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తమ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్చే కేటీఆర్ (కలికేటి తారక రామారావు)గా నామకరణం చేయించుకున్న ఆ దంపతులు.. విడాకుల �