హుజూరాబాద్ : గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ వావిలాల మండలం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఈటల. దళితుల భూమి దొంగతనంగా తీసుకోవడం వల్ల ప�
గెలుపు విల్లు ప్రతి మనసుకూ చేరిన ప్రచారం.. ముందే ఖరారైన టీఆర్ఎస్ విజయం అక్టోబర్ 30న పోలింగ్.. నవంబర్ 2న లెక్కింపు కేసీఆర్ పరిపాలన, పథకాలకు సర్వత్రా ఆమోదం ఉద్యమ పార్టీకి అండగా హుజూరాబాద్ ఓటర్లు అన్ని �
ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని సేకరించండి విదేశాలకు ఎగుమతినీ పరిశీలించండి పుష్కలంగా నీటితో పెరిగిన సాగు ధైర్యంగా సాగుచేస్తున్న తెలంగాణ రైతు కేంద్రమంత్రి గోయల్తో కేసీఆర్ పంటమార్పిడిపై పరిశీలించాలన్న క�
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరమే జానపద, గిరిజన పాటలకు సముచిత స్థానం దక్కిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఆర్.సత్యనారాయణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహాకార
మెహిదీపట్నం : కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేకపోయాం. అయితే ఈ ఏడాది కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ సారి సీఎం కేసీఆర్ తాత, ఐటీ మంత్రి కేటీ�
ఖమ్మం : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగాజడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసం�
ఖమ్మం :ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అప్పుడే జన్మించిన శిశువు నుంచి వృద్దుల వరకు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్ర�
ప్రతి ఇంటికి మస్త్ ఇమ్మతయితుండు.. ఇదీ.. కేసీఆర్ పాలనపై ఓ పేదరాలి మాట హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో అసక్తికర చర్చ (కుకుట్లపల్లి రాకేశ్)అది.. హైదరాబాద్ శివారు వనస్థలిపురంలోని సుష్మా థియేటర్ సమీపంలో
గతంలో మూడెకరాల భూమి.. నేడు దళితబంధు దేవుళ్లతోపాటు ముఖ్యమంత్రి చిత్రపటానికి పూజలు ఇల్లందకుంట, సెప్టెంబర్ 15 : తమ బతుకు రాతను మార్చిన సీఎం కేసీఆర్కు గుండెల్లో గుడి కట్టిందో దళిత కుటుంబం. కరీంనగర్ జిల్లా ఇ�
హుజురాబాద్ :మూడెకరాల భూమి పొందిన దళిత కుటుంబం తమ ఇంట్లో కేసీఆర్ చిత్రపటాన్ని దేవుడిగా భావించి పూజలు చేస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం రవీందర్-రాజ
మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి తొందర పడకండి.. వివేచనతో ఆలోచించండి కేసీఆర్ ఇస్తున్నడని.. ఊరికే ఖర్చు చేయొద్దు భవిష్యత్తులో ఎవరి ముందూ చేయి చాపొద్దు దళితబంధు లబ్ధిదారులతో మేధావుల కమిటీ మల్లేపల్లి లక�
ఐదు దశాబ్దాలపాటు ప్రజా జీవితం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సంతాపం మంగళూరు, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం కన్నుమూశారు. రెండు నెల
మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13 : మరో 20 ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సమ�
యాదాద్రి, సెప్టెంబర్ 11: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి భూపాల్రెడ్డి శనివారం యాదాద్రి�