పార్టీ శ్రేణుల ప్రగాఢ వాంఛ అనుబంధ సంఘాల నామినేషన్ హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధ్యక్షునిగా సీఎం కేసీఆరే కొనసాగాలని పార్టీ శ్రేణులు ప్రగాఢంగా వాంఛిస్తున్నాయి. ఈ మేరకు ఆయన అభ్యర్థ
జమ్మికుంట రూరల్ : కారు కేసీఆర్ నినాదాన్ని బలపరిచి, ఉద్యమ నిరుపేద విద్యార్ధి నాయకున్ని ఆశీర్వదించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం పట్టణంలోని 29, 30 వార్డుల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. పాత కూర
సికింద్రాబాద్ : రాష్టాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశ�
ఎన్నారై | పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదిస్తూ టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వివిధ దేశాల టీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి రిటర్నింగ్ అధిక�
TRS plenary | టీఆర్ఎస్ ప్లీనరీ అంటే రాజకీయ తీర్మానాలే కాదు రుచికరమైన వంటకాలకూ ప్రసిద్ధి. ఈ సారి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ�
Yadadri | యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం
చింతకాని: అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని, నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు ఉన్నాయని, దళితసాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. చింతకాని గ్రామంలో ట�
హుజూరాబాద్టౌన్ : నికార్సయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపుగా మారుతుందని కుడా చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష
రైతులకు సీఎం కేసీఆర్ అభయం తక్షణమే కొనుగోళ్లకు ఉత్తర్వులు జారీ గతంలో మాదిరి గ్రామాల్లోనే సేకరణ 135 లక్షల టన్నుల సేకరణ అంచనా నేరుగా రైతు ఖాతాల్లోకే వడ్ల పైసలు డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దు కొనుగో�
అమీర్పేట్ : ఈ నెల 17న నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఉదయం 10.30 గంటలకు దసరా సమ్మేళనంగా ‘దత్తన్న.. అలయ్ బలయ్’ జరుగనుంది. ఇందుకు సంబంధించిన విషయాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయల
మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ నిరుపేదలకు ఆసరాలాంటిదని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన పర్వతాలు అనారోగ్యానికి గురవడంతో వైద్యఖర్చుల నిమిత్తము సీఎం రిల�
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని సీనియర్ నటుడు మోహన్బాబు ప్రశంసించారు. ఆయన తనయుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన సందర్భంగా సోమవారం ఏర్పాటుచే