ఖైరతాబాద్ : రాజ్భవన్ ముందు ఓ రైతు కూలీ ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకొని అతన్ని స్టేషన్కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జి�
కేంద్రం తీరుపై రైతాంగం ఆగ్రహం అన్నదాతకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహాలు నిర్వహణ ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలుకదం తొక్కనున్న �
మెరుగైన సేవలందిస్తున్న ప్రభుత్వ అంబులెన్స్లు ఒక్క కాల్.. క్షణాల్లో చెంతకు అందుబాటులో అన్ని వసతులు క్షతగాత్రులు, గర్భిణులకు వరం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 వాహనాలు ఆపదలో అత్యవసర వైద్యం అందిస్తూ బంధువ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ విడుతల వారీగా పరిహారం అందజేస్తాం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కరీమాబాద్, నవంబర్ 9: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు భూ భాధితుల సమస్య పరిష్�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వరంగల్, నవంబరు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాకు మరోసారి ఎన్ని‘కళ’ వచ్చింది. స్థానిక సంస్థ�
ఖలీల్వాడి, నవంబర్ 9 : పేదల ఆర్థికాభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగా స్వయంఉపాధికి నిధులు మంజూరు చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎస్సీ కార్పొరేషన్�
CM KCR Press meet | కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్లపై పీడీ యాక్ట్ను తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం సతాయించినప్పటికీ అనేక న�
సవరణలకు అవకాశం నేడు, రేపు, ఈ నెల 27, 28న ప్రత్యేక డ్రైవ్ హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. శని, ఆదివ
స్థానిక సంస్థలు వివరాలు ఇచ్చేందుకు డిసెంబర్ 15 గడువు హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు వివిధ స్థాయిలో కనబర్చిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించడానికి దరఖాస్త
వ్యవసాయ, వ్యవసాయేతర భూములపై వివరాలు సేకరిస్తున్న అధికారులు హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సమస్యలపై అధికారులు నివేదికలు సిద్ధంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పట
దళితబంధుతో ఆయన చరితార్ధుడయ్యారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత సురేందర్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చరి�