హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిప
నిధులు, పనులతో భారీ అభివృద్ధి సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పల్లెలను ప్రగతి పథాన నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడిం�
కలిసికట్టుగా పనిచేసిన గులాబీ సైన్యం పక్కా ప్రణాళికతో ప్రచారం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అమలు చేసిన త్రిముఖ వ్యూహం అద్భుత ఫలితాన్నిచింది. పార
హైదరాబాద్: ప్రతి ఏటా రాష్ట్ర సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈసారి కూడా వివిధ రంగాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ సోషియో ఎకనమిక్ ఔట్లుక�
మన ఆత్మగౌరవం ఇనుమడించేలా కొత్త సచివాలయ నిర్మాణం పది కాలాలపాటు పటిష్టంగా నిలవాలి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండాలి ‘ధోల్పూర్ స్టోన్’తో తీర్చిదిద్దిన ఫౌంటెన్లు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశా�
కేంద్రం పరిధిలోని అంశాలపై చర్చకు అసెంబ్లీ వేదిక కాదు సభా సమయాన్ని కావాలనే వృథాచేస్తున్నారు తగినంత అవకాశమిచ్చినా తీరు మారదా సంబంధంలేని అంశాలపై రభస తగదు కాంగ్రెస్ సభ్యులపై సీఎం ఆగ్రహం కాంగ్రెస్ సభ్యు�
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఆదర్శవంతమైన పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తె�
ప్రజలంగీకరిస్తేనే రాష్ట్రంలో ప్లాంట్ ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ సెమినార్లో ఏఎండీ డైరెక్టర్ సిన్హా హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వల కోసం వెతు
ఒకేసారి 1500 మంది భక్తుల పుణ్యస్నానాలు రూ. 11.55 కోట్లతో 2.47 ఎకరాల్లో ఏర్పాటు యాదాద్రి, మార్చి10: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్టడాలు భక్తులకు ఆధ్యాత్మికత కల్గించడంతోపాటు సౌకర్యవంతంగా ఉండేలా �
ఉప్పల్, మార్చి 10: సమాజాన్ని మేల్కొలిపి సబ్బండ కులాలకు ఉపయోగపడిన డప్పు, మానవాళికి రక్షణ కల్పించిన చెప్పుల వృత్తిదారులను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్ల
హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా న