శంషాబాద్ రూరల్ : నిరుపేదలకు దళిత బంధు పథకం వర్తించేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీ, పార్టీ ముఖ్య
ఏం జరుగుతోంది? దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? గత ఏడున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మీద ప్రజల ఆశలు సన్నగిల్లాయా? ప్రభుత్వ పనితీరుపై నిస్పృహ చోటుచేసుకు�
ఎనిమిది విడతల్లో రూ.50వేల కోట్లు ఇచ్చాం ఎరువులు, విత్తనాలు ఉచితం కాదు..పెట్టుబడి కోసమే రూ.10వేలు ఇస్తున్నాం రూ.3500 కోట్లు బీమా అందించాం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దేశంలో రైతులకు సాయం అందిస్తున్న ఏక�
CM KCR | ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని
లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలి బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి ఆ పార్టీతో దేశ సమగ్రతకు పెను ముప్పు యూపీ, పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు ఆ పార్టీపై పోరాటానికి ఇదే సరైన
దమ్మపేట: మండలంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని మల్లారం, మల్కారంతో పాటు తదితర రైతువేదికలను అందంగా అలంకరించడంతో పాటు రైతువేదికల వద్ద తెలంగా
ఐఏఎంసీకి అన్ని అర్హతలు ఉన్న నగరం హైదరాబాద్త్వరలో ఇక్కడికే ఎక్కువ మధ్యవర్తిత్వ కేసులుఐఏఎంసీ ప్రారంభోత్సవంలోసుప్రీం కోర్టు సీజే జస్టిస్ రమణసంస్థ ఏర్పాటులో సీఎం కేసీఆర్ పాత్ర అమోఘమని ప్రశంస హైదరాబా�
ఖమ్మం: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విస్త్రృత స్థాయి సమావేశంలో ఎంఎల్సీ తాతా మధు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్సీ అభ్యర్థిగ�
సత్తుపల్లి :తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎమ్మెల్సీ తాతా మధు గెలుపునకు కారణం అని సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు భారీ విజయం సాధించ�
దేవరకొండ:పేద, బడుగు,బలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక భరోసా కల్పిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలంలోని చిత్రి�
ప్రధాన రహదారితో పాటు పూర్తయిన నాలుగు మార్గాలు కోటమైసమ్మ మార్గంలో రూ. 12.50 కోట్ల బడ్జెట్తో 1300 మీటర్ల మేర పనులు క్యాసారం గ్రామానికి డబుల్ రోడ్డు రూ. 10.50 కోట్లతో కొనసాగుతున్న నిర్మాణ పనులు గజ్వేల్, నవంబర్ 29: ర
కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి