కాళేశ్వర ప్రాజెక్టు | కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో
పౌరవిమానయానశాఖ కార్యదర్శిని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్మంజూరుకు కృషిచేస్తానని ప్రదీప్సింగ్ ఖరోలా హామీ హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆరు ఎయిర్ స్ట్రిప్ల మంజూరుకు చర్యలు తీసుకోవ
అందరూ కలిసికట్టుగా పనిచేయండికష్టపడ్డవాళ్లకే పార్టీలో తగిన గుర్తింపుఓటమి ఒత్తిడిలో కాంగ్రెస్ నేత జానారెడ్డిబీజేపీ అసలు పోటీలోనే లేదుపార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తె�
మళ్లీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. మొత్తం ప్రభుత్వమే కొంటుంది కరోనాతో అన్నదాతలు ఇబ్బంది పడొద్దు 1.38 లక్షల టన్నుల దిగుబడి అంచనా తెలంగాణవ్యాప్తంగా 6,408 కేంద్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మన పత్తికి అ�
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతెలంగాణ భవన్లో బీ ఫాం అందజేతఎన్నికల ప్రచారానికి రూ.28 లక్షల చెక్కు కూడా హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) /హాలియా: నాగార్జునసాగర్ శాస�
Nomula bagath | నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.
హైదరాబాద్, మార్చి28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా, కొవిడ్ నిబంధన�
రీడిజైన్ల ద్వారా ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుసమస్యలను అధిగమించి నీరిచ్చిన ఘనత సీఎందేరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ వేములవాడ, మార్చి 28: ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల విషయంలో నాటి �
పోర్టల్లో అందుబాటులో 32 రకాల సేవలుభూ లావాదేవీలు, సమస్యల కోసం 25 మాడ్యూల్స్నేటితో ఐదు నెలలు పూర్తి.. నెలకు 75 వేల లావాదేవీలు ‘దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా మారాలె. ల్యాండ్ రికా�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజ
టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్హన్మకొండ, మార్చి 26: తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులు బాసటగా ఉంటారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ టీఎన్జీవో భవన్లో జరిగి�