సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల్లోనూ అంతర్గతంగా సీఎం కేసీఆర్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ నే�
దేశం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట క్యాంపు �
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ ఈ సమావేశా�
ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో బీజేపీకి వ్యతి�
కర్ణాటకలో అర్చకులపై బీజేపీ కుతంత్రాలు కాషాయదళం కంటే కేరళ కమ్యూనిస్టులు నయం బ్రాహ్మణ సేవా సమితి నేత గంగు ఉపేంద్రశర్మ సుల్తాన్బజార్, జూన్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం హర్షణీయమన�
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేం�
దేశంలో గుణాత్మక మార్పులు తీసుకొనిరావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో జాతీయ పార్టీని స్థాపించాలన్న ఆలోచనకు ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కే�
CM KCR Full Speech : అద్వితీయ ప్రగతికి అద్దం తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతిని కేవలం 8 ఏండ్లలోనే తెలంగాణ సాధించి దేశానికి మార్గ
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కొనియాడారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేశారని అన్నారు. మే 28న సుర
ఇప్పటివరకు అనేక ప్రధానులు దేశాన్ని ఏలారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు దేశ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మన కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇవ్వాళ 16 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరింది. మనం ఇంకా 5 ట్రిలియ�
దేశంలో ప్రజల ఎజెండాతో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడాల్సిన అనివార్యత నెలకొన్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి దొడ్డిదారిన ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తున్న బీజ
బెంగుళూరు: బెంగుళూరులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామిలను ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్�
బీజేపీ నేతలపై కిన్నెర మొగులయ్య ఆగ్రహం అవసరమైతే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటన అచ్చంపేట, మే 18 : పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహ�
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉ
ప్రచారానికే ఉజ్వల గ్యాస్ బండల పంపిణీ కేంద్రానిది కార్మిక వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో కార్మికులకు ఉచిత బీమా నిర్మాణ కార్మికులకు లక్ష మోటర్సైకిళ్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు ఎన్సీడీ కిట్ల ప�