గ్రామాల సమగ్రాభివృద్ధికి అంశాలవారీగా చార్ట్ సిద్ధం సీఎం కేసీఆర్ ఆదేశాలతో రూపకల్పన వెనుకబాటుకుగల కారణాలూ విశ్లేషణ సీజనల్ వ్యాధులపై ముందస్తు కార్యాచరణ సచివాలయం నుంచి మానిటరింగ్ హైదరాబాద్, జూన్ 17
రాష్ర్టానికి నష్టం జరిగితే సీఎం ఊరుకోరు: మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎలాంటి అనుమతి లేకుండానే ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం కుడి కాలువ నిర్మాణం చేపట్ట�
సిద్ధిపేట: పాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సిద్ధిపేట సమీకృత కలెక్టర
63.25 లక్షల రైతులకు పెట్టుబడి సాయం గత సీజన్ కంటే 2.81 లక్షల మంది అదనం హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్కు రైతుబంధు నగదు పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. దాదాపు కోటిన్నర ఎకరాలలో పంట పెట
సీఎం కేసీఆర్ను ప్రశంసించిన మహారాష్ట్ర వాసి భర్త మృతితో రైతుబీమా అందుకున్న పద్మ కుభీర్, జూన్ 14: తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని, ఇలాంటి సీఎం తమ దగ్గర ఉంటే ఎంతో బాగుండేదని మ�
సినారె వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళి హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాహితీసౌరభాలను ‘విశ్వంభర’తో విశ్వవ్యాప్తం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్
‘ప్రగతి’ కార్యక్రమాలతో సత్ఫలితాలు.. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పనులు, అధికార్ల పనితీరును పరిశీలిస్తా అదనపు కలెక్టర�
రజకులు, నాయీబ్రాహ్మణుల జీవన ప్రమాణాలు పెంచేందుకే 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు 3 నెలల అడ్వాన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుంది మంత్రి గంగుల స్పష్టీకరణ హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): చాకలి ఐలమ్మ స్ఫూర్తితోన�
ఆస్తులను కాపాడుకునేందుకే డ్రామా కన్నతల్లి లాంటి పార్టీకి తీరని ద్రోహం మాజీమంత్రిపై టీఆర్ఎస్ నేతల ఫైర్ కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈటల ఖబడ్దార్ అంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ని�
కరోనా, లాక్డౌన్, వైద్య సాయం, ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో చర్చ వైద్య పరీక్ష కేంద్రాల ప్రారంభం 9కి మార్పు పొడిగించడమా? మరింత సడలింపులా? రేపటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం 2 గంటలకు సీఎం అధ్యక్షతన సమావ�
‘హైరిస్క్’ గ్రూపులకు ఆపద్బాంధవుడిగా కేసీఆర్.. ఉచిత టీకాల్లో వారికి ప్రాధాన్యం రాష్ట్రంలో 10 లక్షల మంది గుర్తింపు ఇప్పటికే 4లక్షల మందికి టీకా.. త్వరలోనే మిగిలినవారికి కొవిడ్ కట్టడిలో సర్కార్ సక్సెస్�
అవమానం ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రగతిభవన్ బానిసభవన్ అయితే సమావేశాలకు ఎందుకు వచ్చారు? బీసీల భూములు ఎందుకు ఆక్రమించావు మంత్రులు కొప్పుల, గంగుల ఆగ్రహం ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్ వేదికగా తనకు అవమానం జరి�