సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ తాజుద్దీన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష
బీజేపీ దుష్ట, దుర్మార్గ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలముందు బలంగా ఎండగట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ర
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏ
రాజకీయమంటే అమ్ముడు, కొనుడే అన్న తీరుగా మార్చేసిన బీజేపీపై పోరాటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు యావత్ తెలంగాణ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఆసన్నమైందని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీని పారద్ర�
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామ రూపురేఖలు మారాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వగ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గ్రామ జనాభా 2,244 ఉండగా, ఓటర్లు 1,826 మంది ఉన్నారు
తెలంగాణ.. ఆది నుంచీ సబ్బండ వర్ణాల సమాహారం.. ఇక్కడ కులాలున్నా.. వాటిలోనే కల్మషంలేని జీవితాలూ ఉంటాయి. వర్గాలున్నా.. ఊరుమ్మడి ఉత్సవాలుంటాయి. అద్భుత సమ్మిళిత జీవనానికి తెలంగాణ జీవనాడి.. కానీ, దాదాపు 60 ఏండ్లు సాగి�
తన సొంత పార్లమెంట్ స్థానం అమేథిలో కూడా గెలువలేని రాహుల్ గాంధీకి సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ జోడోయాత్రలో బీఆర్ఎస్ పార్టీపై రాహుల్గాంధీ విమర్శించారు.