కేసీఆర్ మీద ఎంత పగ! రైతు బంధుపై ఎంత దగా! అది నోరా.. ఈట మట్టా ఐదేండ్ల క్రితమే కేసీఆర్తో గ్యాప్ వచ్చిందట బానిస పదవిని మాత్రం వదులుకోలేరట పార్టీ పెట్టే యత్నం నిజమేనని అంగీకారం కమ్యూనిస్టు డీఎన్ఏ కాషాయ కహా�
వయోభారంతో కాళీపట్నం రామారావు కన్నుమూత తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సాహితీవేత్త సీఎం కేసీఆర్తో సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త, కే�
కరీంనగర్ కార్పొరేషన్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయ�
11 నుంచి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు తదుపరి దశలో పట్టణ భూముల సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి శాశ్వతంగా �
చిలుపూరులో సీఎం కేసీఆర్ విగ్రహావిష్కరణచిలుపూరు, జూన్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానంతో జనగామ జిల్లా చిలుపూరు మండలకేంద్రంలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని తయారుచేయించారు సర్పంచ్ ఉద్దెమారి రాజ్కుమార
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ గన్పార్క్ వద్ద అమరులకు ఘన నివాళి సచివాలయంలో సీఎస్ పతాకావిష్కరణ రాష్ట్రపతి, ప్రధాని సహా దేశవ్యాప్తంగా తెలంగాణకు శుభాకాంక్షల వెల్లువ హైదరాబాద్, జూన్ 2 (నమస�
సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఏడేండ్ల తెలంగాణలో నవ-యువ నాయకత్వ వైభవం ఈయన గాంధీనాయక్!తెలంగాణలో ఏ ఆందోళన జరిగినా వాలిపోయే ఉద్యమకారుడు!తెలంగాణ సాకారమయ్యేదాకా సగం గడ్డం, సగం గుండుతో వినూత్
తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల్లో సహజంగానే పేదరికం అధికం. కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలే�
పల్లెల్లో బతకలేక, పట్టణాలకు వలస వచ్చిన వారు, గుంటెడు భూమి ఉంటే చాలు బిందాస్గా బతుకుతామని మళ్లీ ఊరుకు వాపస్ పోతున్నారంటే,ఆ ధీమా కేసీఆర్ ఇచ్చిందే. ఆయన రైతు కంటనీరు తుడువాలనుకున్నారు. వ్యవసాయ సంక్షోభాన్�
జూన్ 9 వరకూ పొడిగించిన ప్రభుత్వం నాలుగు గంటలు పెరిగిన ఆంక్షల సడలింపు మధ్యాహ్నం ఒంటిగంట దాకా అవకాశం తిరిగి ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట అప్పటి నుంచి కఠినంగా లాక్డౌన్ అమలు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం న
పొలం సుజలాం.. హలం సుఫలాం జూన్ 15 నుంచి రైతుబంధు సాయం పదిరోజుల వ్యవధిలో పెట్టుబడి పంపిణీ ఈసారీ రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు సువిశాల భారతదేశంలో 28 రాష్ర్టాలున్నాయి.అందులో తెలంగాణ 28వ రాష్ట్రం.. తెలంగాణ మినహా �
అర్చకులకు టీకాలు ఇప్పించాలి సీఎంను కోరిన గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హిందూ ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యన�