బీజేపీ నేతలకు మంత్రి గంగుల ప్రశ్న హుజూరాబాద్ టౌన్, మే 10: నిరుపేద యువతుల పెండ్లి కోసం తెలంగాణ సరారు కల్యాణలక్ష్మి పథకాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
రాహుల్ వరంగల్ పర్యటన వల్ల రాష్ట్రానికిగానీ, దేశానికి గానీ ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున�
మిల్లులకు 4.3 లక్షల టన్నుల ధాన్యం తరలింపు ధాన్యం సేకరణకు సిద్ధంగా రూ.5,000 కోట్లు అందుబాటులో 7కోట్ల 80 లక్షల గన్నీ బ్యాగులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనుగోళ్లు అధికారుల సమీక్ష సమావేశంలో సీఎస్ సోమేశ్ హైదర
నేతన్న బీమా పథకానికి మంజూరు చేసిన మొత్తం29.98 కోట్లు లబ్ధి పొందేవారి సంఖ్య 55,072 హైదరాబాద్, నమస్తే తెలంగాణ;రైతులకు రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. �
కేంద్ర ప్రభుత్వ పన్నుల భారంతో మూత మంత్రి కేటీఆర్ చొరవతో తిరిగి ప్రారంభం విద్యుత్తు రీయింబర్స్మెంట్ రూ.14.66 కోట్లకు జీవో విడుదలకు మంత్రి హామీ కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం రాజన్న సిరిసిల�
ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే నేత మన సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో గురువారం ఆయన ముస్
బలహీన రాష్ర్టాలు-బలమైన కేంద్ర అన్నది బీజేపీ సిద్ధాంతమని, రాష్ర్టాలను కేంద్రం చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకే ప్రయత్నిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలక�
అబిడ్స్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలి పేర్కొన్నారు. మంగళ్హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్
Minister Harish rao | పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల నిండా... గులాబీ జెండా ఉందని చెప్పారు. 2001లో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక�
Minister KTR | టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, సభ్యులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మన నాయకుడు కేసీఆర్ రెండు దశాబ్దాల క్రితం టీఆర్ఎస్న
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఒకేరోజు మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన�
పార్టీ ప్రతినిధులందరికీ పాసులు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): నగరంలో బుధవారం జరగబోయే టీఆర్ఎస్ పార్టీ 21వ వార్షికోత్సవ సభకు హాజరు కావాలంటే ప్రత్యేక బార్కోడ్ పాస్ ఉండాల్సిందే. పార్టీ ప్ర�
ఇప్పుడు ‘గోల్మాల్ గుజరాత్’ మోడల్ కాదు ‘గోల్డెన్ తెలంగాణ మోడల్’ దేశవ్యాప్తం కావాలి ‘ Agriculture is our culture’ అని ఘనంగా చెప్పుకునే దేశంలో 13 నెలల పాటు రైతులు నిరసనోద్యమం చేయాల్సి వచ్చింది. దేశమంతా ఒకే ‘ప్రొక్�
ఒకప్పుడు హైదరాబాదులో భూమి కనిపిస్తే కబ్జా. ఒక సందర్భంలో ఒక ఎమ్మెల్యే అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. మా డాక్టర్ మిత్రుడి ప్లాట్ను ఒక కార్పొరేటర్ కబ్జా చేస్తే, ఆ ప్రాంత ఎమ్మెల్యేను సంప్రదించాం. ‘డాక్టర్�