అన్నదాత కోసమే తెలంగాణ పోరాటం ఢిల్లీలో ఎన్నికల కోసం దీక్ష చేయలేదు రైతుల గురించి మాట్లాడితే కక్ష సాధింపు రైతులు ఎక్కడా సంతోషంగా లేరు ఢిల్లీని రైతులు 13 నెలలు దిగ్బంధించినా మోదీ సర్కార్కు అర్థంకాలేదు ఈ దే�
రైతు దీక్ష పేరుతో బీజేపీ దొంగ నాటకం ముడి బియ్యంతో వచ్చే నష్టంపై మాటలేదు అన్నదాతల నుంచి కనీస మద్దతు కరువు వడ్లు కొనాలంటూ గోధుమల ఫొటోలు హైదరాబాద్, ఏప్రిల్ 11 : రైతు దీక్ష పేరుతో హైదరాబాద్లోని ఇందిరాపార్క�
వడ్లు కొనిపించుడో.. బీజేపీని దించుడో కేంద్రం యాసంగి వడ్లు కొనేదాకా పోరు దీక్ష తర్వాత కేంద్రంపై పోరు తీవ్రం దేశాన్ని కదిలించి కేంద్రం మెడలు వంచి రైతు ఉద్యమానికి కొత్త దారులు బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఫ
కేంద్రం మొండి వైఖరి విడనాడాలి షరతులు లేకుండా ధాన్యం కొనాలి ఢిల్లీలో మీడియాతో నిరంజన్రెడ్డి న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండివైఖరి విడనాడి, షరతులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేయా
‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద�
గవర్నర్ తమిళిసై తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. గవర్నర్ వెళ్లి కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం ముమ్మాటికీ రాజ్�
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం కేంద్రం వైఖరికి నిరసనగా సభనుంచి వాకౌట్ హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ పోరు ఉధృతి మరింత పెరిగింది. ఒకవైపు రాష్ట్రంలో న
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా ఉద్యోగ ప్రకటనలు రాలేదని ఇన్నాళ్లుగా గొడవ చేసినవారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగానే వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ప్రవర్తిస్తున్నారు.
అతి తకువ వడ్డీకే రుణాలు ఇస్తున్న ఏకైక సంస్థ వచ్చే నెల నుంచి అర్హులకు ఆసరా పింఛన్లు వార్షిక సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న స్త్�
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ జాతీయ చైర్మన్ రాజశేఖర్ కవాడిగూడ, మార్చి 26: దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ద