రాజకీయపార్టీల పుట్టుక, గమనం, గమ్యం.. ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం అన్న చట్రంలోనే పరిమితమై పరిభ్రమిస్తుంది. అధికారం ఒక్కటే పరమావధిగా ఉండి, దాన్ని సాధించడం కోసం చేసే రాజకీయాలన్నీ చేస్తాయి. కానీ, టీఆర్ఎస్
ఉద్యమ యోధుడు, ఆలోచన ధీరుడు, రాజకీయ అపర మేధావి- ఒక లక్ష్యం కోసం ఒక నూతన పార్టీని పెట్టి దానికి జెండా, ఎజెండా అన్నీ తానై ఒక్కడిగా కదిలాడు. గల్లీలో మొదలైన కొట్లాటను ఢిల్లీ వరకు చేర్చి, లక్ష్యాన్ని ప్రజాస్వామ్య
హైదరాబాద్ : రేపు మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్ర�
సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్మణుగూరు రూరల్, ఏప్రిల్ 24: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం(85) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం భ
నార్కట్పల్లి, ఏప్రిల్ 24: వృద్ధులకు ఆసరా పింఛన్లు అందిస్తూ అండగా ఉంటున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తూ నల్లగొండ జిల్లా నార్కట్పల్లి చెందిన గూడూ
కమాన్చౌరస్తా / చిగురుమామిడి / కమాన్పూర్, ఏప్రిల్ 24: కరోనా నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు శనివ�
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం అత్యున్నత న్యాయపీఠంపై తెలుగు తేజం వచ్చే ఏడాది ఆగస్టు 26వరకు బాధ్యతలు సీజేఐ పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తి వేడుకకు ప్రధాని మోదీ, మంత్రుల హాజరు సీఎం కేసీఆర్ అభినంద�
ప్రైవేటు స్కూల్ సిబ్బంది ఖాతాల్లో రూ.22.56 కోట్లు జమ 1,13,600 మందికి సన్న బియ్యం సరఫరా లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు మరో నాలుగురోజులపాటు పంపిణీ ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి సర్కారు భరోసా ఆపత్కాలంలో ఆసరా దొరిక
జూన్ కల్లా చెక్డ్యాంలు పూర్తి చేయండి ఆయకట్టు రైతులకు కష్టం రానీయొద్దు కాలువ లీకేజీల మరమ్మతులు చేయండి మానేర్ పరిధి చెరువులన్నీ నింపండి ఇరిగేషన్ ఈఈ అమరేందర్రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ సిర�
కరోనా లక్షణాలు పోయాయి అన్ని పరీక్షల ఫలితాలూ నార్మల్ ఆక్సిజన్ సాచ్యురేషన్ బాగుంది త్వరలో విధులకు:డా.ఎంవీ రావు యశోదా ఆస్పత్రిలో సీఎంకు పరీక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చం�
ముఖ్యమత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుత
స్వల్ప లక్షణాలతో ఐసొలేషన్లోకి, సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడి నిలకడగా సీఎం ఆరోగ్యం, భయపడాల్సింది ఏమీ లేదు.. వ్యక్తిగత వైద్యుల ప్రకటన సీఎం త్వరగా కోలుకోవాలి: గవర్నర్, మంత్రుల ఆకాంక్ష కేసీఆర్ పోరాట యోధు�