యాదాద్రిలో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ పర్వం యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం ప్రధాన ఆలయంలో ఉదయం శిలామూర్త
యాదాద్రి ఆలయ వేళలు ప్రకటించిన ఈవో యాదాద్రి, మార్చి 25 : యాదాద్రిలో కూడా తిరుమలలో మాదిరిగా బ్రేక్ దర్శనాలు, ఆన్లైన్ దర్శనాలు అమలు చేస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు
ఒకనాటి దిక్కులేని తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఉద్యమించాలని వివిధ రాష్ర్టాలకు చెందిన 30కిపైగా రైతుసంఘాలు నిర్ణయి
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా? అని అనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే �
Yadadri Temple | ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) అకుంఠిత దీక్షతో యాదాద్రి ప్రధానాలయాన్ని సువిశాలంగా, మహాద్భుతంగా పునర్నిర్మించారు. ఒక్కో నిర్మాణం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. శిల్ప కళ నుంచి భక్తుల వసతులకు వరకు ప్రతి �
రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు మలక్పేట, మార్చి 16: అసెంబ్లీ సాక్షిగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించి, దివ్యాంగుల వయోపరిమితిని పద�
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి కరీంనగర్ తెలంగాణ చౌక్, మార్చి 16: కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డులను ఏర్పాటుచేసి రాష్ట్ర హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
ద్రవ్య వినిమయ బిల్లు -2022కు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి మంగళవారం ఆమోదం తెలిపాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బిల్లులను ప్రవేశపెట్టారు.
ఉత్తర తెలంగాణ దివ్యధామంగా కరీంనగర్లో టీటీడీ ఆలయం నగరం మధ్యలో పది ఎకరాలు కేటాయించిన సీఎం కేసీఆర్ స్థలం కోసం విశేష కృషిచేసిన మంత్రి గంగుల కమలాకర్ వినోద్కుమార్, దీవకొండ దామోదర్రావు, జీవీ భాస్కర్రా�
జాతీయం సైన్స్ డే నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న నిర్వహించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా గుర్తిస్తూ కేంద్రం 1986 నుంచి నిర్వ�
ఇచ్చిన మాట తప్పని మనసున్న గొప్ప మనిషి సీఎం కేసీఆర్ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మూడో లక్ష్యమైన నియామకాల విషయంలో సీఎం కేసీఆర్