ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే తెలంగాణ అవతరణకు దారితీసింది. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమ సమయంలో చెప్పుకున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయాయి. కలగన్న పచ్చన
సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) టాప్ 10లో పది గ్రామాలు తెలంగాణకు చెందినవేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టాప్ 20లో తెలంగాణకు చెందిన 19 గ్రామాలుండడం రాష్ట్రానికే గర్వకారణమని వెల్లడించార
ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది నిరుద్యోగులకు మేలు చేసేలా 317 జీవో ఆ జీవోపై బీజేపీది అనవసర రాద్ధాంతం 15.6 లక్షల కేంద్ర ఉద్యోగాల భర్తీ ఎక్కడ? అన్ని రంగాల్లో తెలంగాణ నం.1: హరీశ్ జాబ్ స్పేస్ యాప్ ప్రారంభించిన
ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో కోచింగ్ సెంటర్ ప్రారంభం వేల్పూర్, ఏప్రిల్ 25 : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేప
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, ఏప్రిల్ 25: సీఎం కేసీఆర్ ఒకేసారి తెలంగాణలో 80 వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీచేయడం చరిత్రాత్మకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సంస్థ సేవలు కొత్త తరం ఓటర్ల కోసం డిజిటల్ మీడియా కీలకం 2023 ఎన్నికల వరకు ఐప్యాక్తో ఒప్పందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెల
తెలంగాణలో సాహిత్యం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్గా బీ రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్
ఘనంగా సన్మానించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్: రాష్ట్ర యువ అథ్లెట్ మహేశ్వరికి తగిన గుర్తింపు లభించింది. ఇటీవల కేరళలో జరిగిన 25వ జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్లో మహేశ్వరి కాం�
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని, సీఎం రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ�
హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కే
కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూశ్ కు మెదడు, జ్ఞానం, బుద్ధి వుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనడం చేతగాక.. �
ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనమైన ఆలయ నిర్మాణాలు, యాగ క్రతువుల గురించి చర్చ చాలా జరుగుతున్నది. క్రతువుల కాలంలో దానిని ప్రధానంగా మతానికి అంటగట్టారు. ఆలయాల కాలానికి రాష్ట్రంలో బీజేపీ హడావుడి కొంత పెరిగినందున, ఆ �