Harish Rao | కృష్ణా నదిలో నీటి వాటాపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్దపు ప్రచారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణాలో 299:512 టీఎంసీల ద్రోహం కాంగ్రెస్ పార్�
Harish Rao | గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతుంది అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గోదావరి పేరుతో నాగార్జున సాగర్ కుడి కాలువను డబుల్ చేసి రోజుకి రెండు టీఎంసీల కృష్ణా జలాలను తరలించే కుట్ర
Harish Rao | రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి టెక్నికల్గా కాంగ్రెస్ సీఎం.. కానీ హృదయం ఇంకా తెలుగు దేశం పార్టీలోనే ఉందని హరీశ్�
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. అహంకారంతో మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు అధఃపాతాళానికి తొక్కేస్తారు బిడ్డా అని సీఎంను హరీశ్ర�
Pharma City : హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు 19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని
Urea | రాష్ట్రంలో తీవ్రమవుతున్న యూ రియా కొరతను అధిగమించేందుకు సర్కారు బెదిరింపుల దారిని ఎంచుకున్నది. రోజుకు ఐదు టన్నులకు మంచి యూరియాను అమ్మిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యదర్శులను జైల�
అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. ‘మేము హామీలు మాత్రమే ఇస్తాం.. అమలు చెయ్యం’ అ�
కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు, పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది.
కొన్ని టీవీ చానళ్లలో పథకం ప్రకారం కథనాలు, థంబ్ నెయిల్స్ ప్రసారం చేస్తూ తెలంగాణ అస్థిత్వంపై దాడికి తెగబడుతున్నారని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహాన్యూస్ టీవీ కార్యాలయంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తోపాటు 12 మందికి నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భారతి సోమవారం షరతులతో �
రాష్ర్టాన్ని సాధించడంతోనే కేసీఆర్ సంతృ ప్తి పడిపోలేదు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని సుజల, సుఫల సీమగా తీర్చిదిద్దారు. జల సమృద్ధితో జన సౌభాగ్యాన్ని సాధించారు. వెనుకవేయబడిన ప్రాంతా