భారతదేశంలోనే ఆడబిడ్డల కోసం ఆలోచించి కేసీఆర్ కిట్ వంటి అద్భుతమైన పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆరే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
నల్లబెల్లి (Nallabelly) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతు�
ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లందుతాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వ్యక్తి కాదు శక్తి.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత. తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో న
Harish Rao | గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులు సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ అమలు చేసిన పలు కార్యక్రమాలు రాష్ట్
గత పదేండ్లలో కూడా నోటికొచ్చిన కూతలు కూసిన చానళ్లు ఉన్నయి. స్క్రీన్లు పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసిన కవ్వింపు ఉదంతాలెన్నో ఉన్నయి. అయినా ‘ఔట్ ఆఫ్ ది లా’ కేసీఆర్ ప్రభుత్వం పోలేదు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్లో నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి తెలిపారు.
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’.. మహిళలు గౌరవింపబడే చోట దేవతలు కొలువై ఉంటారన్నది మన సంస్కతి చెప్పిన మాట. ఇది తెలంగాణలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి తరఫున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ నేతలకు పిలుపునిచ్చా�
KCR | మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన జక్కుల చిరంజీవి సాధారణ ఆటో డ్రైవర్. కేసీఆర్ పట్ల తనకున్న అభిమానంతో తనకు కొడుకు పుడితే కేసీఆర్ అని పేరు పెట్టాలనుకున్నాడు. అయితే అప్పటికే ముగ్గుర
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో పాటు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఐడ్రీమ్స్ చానెల్ యాంకర్ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా గురువారం సాయంత్రం (ఈ నెల 3న) కేసీఆర్ యశోదా హాస్పిటల్లో అడ్�
రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు పిలుపు�