Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాల విస్తీర్ణం దాదాపు 50 లక్షల చదరపు అడుగులు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 కోట్ల చదరపు అడుగులకుపైగా నిర్మాణాలు జరిగాయి.
‘ఉచిత కరెంట్తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో �
యువ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) సోమవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన దత్తురెడ్డి 2015 నుంచి ఈనాడు పత్రికలో పనిచేస్తున్న
KCR | నిఖార్సైన తెలంగాణ యువ జర్నలిస్టు, ఈనాడు సీనియర్ రిపోర్టర్ దత్తురెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే అర్హత, స్థాయి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఎంత�
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆగ్రామ రూపురేఖలే మారాయి. భూగర్భజలాలు అడుగంటి రైతులు కూలీలుగా పట్టణాలకు వలస వెళ్లిన తరుణంలో కాళేశ్వరం ప్రా�
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసహనం పెరిగింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ సర్కారు భారీ వ్యతిరేకతను మూటగట్టుకుం ది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట�
జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక దురహంకారి, కుసంస్కారి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేస�
అధికార మదంతో విర్రవీగుతున్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అహంకారాన్ని ప్రజలు త్వరలోనే పాతాళానికి తొక్కేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
ఓ తెలంగాణోడా నీకే చెప్పేది.. విను! నీకు తెలవకుండానే, నిన్ను మల్ల బానిసని చేస్తున్నది ఈ రాజ్యం. ఈ రాజ్యం నువ్వు అనుకున్న ఇందిరమ్మ రాజ్యం కాదు, కమ్మనైన పచ్చ రాజ్యం. తెలుగుదేశపోడు నడిపిస్తున్న రాక్షస రాజ్యమే. �
తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటమైన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే అన్నం పెట్టే అక్షయ పాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జవన్రెడ్డి అ�
గత కేసీఆర్ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి ఏటా తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటి వాటిని సంరక్షించేది. ప్రతిఏటా జూన్ మొదటి వారంలోనే హరితహారం కార్యక్రమ ప్రారంభ �