రాష్ట్ర మంత్రులకు స్పృహ లేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఇటీవల ఓ మంత్రి వాటర్లో నీళ్లు కలుపుకొని అని మాట్లాడితే.. మరికొందరు కమీషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉన్నారని దుయ
దివ్యాంగులకు అందరికంటే ఎక్కువ పింఛన్తోపాటు అత్యధికంగా సంక్షేమాన్ని అందించిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలవడం గర్వకారణం. ఈ ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. 2014కు ముందు ఉమ్మడి ఏపీలో వృద్ధుల
తెలంగాణ రాజకీయ చరిత్రలో డిసెంబర్ నెలది ప్రత్యేక స్థానం. ఈ నెలలోని తేదీలు క్యాలెండర్ను మార్చే రోజులే కాదు, ప్రజల మదిలో గాఢమైన భావోద్వేగాలను మేల్కొలిపే విశేష ఘట్టాల సంయోగ బిందువులు. 2009, నవంబర్ 29న కె.చంద్ర
Siddipet | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన కాంగ్ర
Srinivas Goud | సీఎం రెండు సంవత్సరాల పాలన సందర్భంగా మా ఉమ్మడి జిల్లాలో విజయోత్సవాల ప్రారంభ సభ నిర్వహించారు. మా పార్టీలో పదేళ్లు ఉండి వెళ్లిన వారు కూడా మా పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి వి శ్రీని�
గ్రేటర్ పరిధిలోని రూ.5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILT) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్
కాంగ్రెస్ పార్టీ వచ్చి గ్రామ పంచా యతీలను నిర్వీర్యం చేసింది. పవర్లోకి వచ్చి 23 నెలలు దాటినా పల్లెలకు రూపాయీ కేటాయించకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. సర్పంచ్ల పదవీ
రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్ను (KCR Nagar) ప్రత్యేక గ్రామపంచాయతీ (Grama Panchayathi) ఏర్పాటు ఆటకెక్కింది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కోసం ఆందోళనలు చేసిన కేసీఆర్ నగర్ వాస�
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.