ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి కృష్ణా నదీజలాల్లో న్యాయం జరిగేంత వరకు ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరో యుద్ధం ఆర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమేనని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
కేసీఆర్ లెక్కలు సహా వివరించిన తీరు సీఎం రేవంత్రెడ్డికి తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే నైజానికి అలవాటుపడిన సీఎం, ఉద్యమనేత టైమ్లీగా కొట్టిన దెబ్బతో తీవ్ర అసహనానికి గురైనట్
TG Assembly | గోదావరి, కృష్ణా జలాలపై హక్కులను పక్కరాష్ర్టానికి ధారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఆదివారం మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీల్చిచెండాడటం�
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి, పాలేరుకు కందాల ఉపేందర్రెడ్డి ఎమ్మెల్యేగా రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా రూరల్ మండలం నాయుడుపేట కాలనీకి చెందిన అయ్యప్ప మాలధారుడు మేకల ఉదయ్ శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం ఆవరణ
‘సింగంబాకటితో’ అన్నట్టుగా కేసీఆర్ రంగం మీదకు వచ్చారు. మోసకారి పాలనలో గోసపడుతున్న తెలంగాణ భుజం తట్టారు. ప్రజల సజల నేత్రాలను తుడిచి అక్రమార్కులపై ధనుష్టంకారం చేశారు. జనాక్షౌహిణుల సేనాని జలగర్జనతో దిక్క
తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని, ఆ ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మాజీ మం త్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నెమ�
Telangana Assembly : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమవుతోంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
MLA Kotha Prabhakar Reddy | నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా తొగుట మండలంలోని వెంకట్రావుపేట, గుడికందుల, పెద్ద మాసాన్ పల్లి ఘనపూర్, గోవర్ధనగిరి గ్రామాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షల�
Harish Rao | బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్ (Press meet) లో రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడారని మాజీ మంత్రి (Ex Minister) హరీశ్రావు (Harish Rao) చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఒక అభిమాని తన కోరికను బయటపెట్టాడు. ఇరుముడితో శబరిమలైకి వెళ్లిన అతను.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఫ్లెక్సీలను ప్రదర్శించాడు.