తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగనున్నదనే విషయమై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఈ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్గా మారడమే అందుకు కారణం. పదేండ్లలో తెలంగాణ గ్రామాల రూపురేఖలను సమూల�
దశాబ్దాల తరబడి చుక్కనీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి �
అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. నేరుగా ఉద్యమకారుడికి ఫోన్ చేసి పరామర్శించడంతోపాటు హైదరాబాద్కు రప్పించి తన సొంత ఖర్
కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం కలకలం రేపింది.
గ్రామాల్లో పారిశుధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్య ఇబ్బందులు ఎక్కడకూడా కనిపించలేదు. పల్లె ప్రగతి కార్యక్రమం (Palle Pragathi) కింద గ్రామాల్లో ఎప్పటికప్పుడు సా�
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీన
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. సాగునీటికి ఇబ్బంది లేకుండా రైతులు పంటలు పండించుకునేందుకు, ప్ర�
‘రాష్ట్రంలో వానలు పడుతలేవు.. లోటు వర్షపాతం ఏర్పడింది.. రైతుల చేన్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. రేవంత్రెడ్డేమో మోటర్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నడు.. కేసీఆర్కు పేరు వస్తదని రైతులకు నీళ్లిస్తలేడు
Harish Rao | కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలంగా చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
బీఅర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజక వర్గం లో కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల�
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలువునా వంచించింది. బీసీ బిడ్డలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలి’ అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చ�
రైతులకు కేసీఆర్ సర్కారు అన్ని విధాలుగా అండగా నిలువగా.. కాంగ్రెస్ సర్కారు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుందని.. అందులో భాగంగానే రైతుభరోసాకు మూడు విడుతలు రాంరాం పాడారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపిం�