కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి తరఫున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ నేతలకు పిలుపునిచ్చా�
KCR | మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన జక్కుల చిరంజీవి సాధారణ ఆటో డ్రైవర్. కేసీఆర్ పట్ల తనకున్న అభిమానంతో తనకు కొడుకు పుడితే కేసీఆర్ అని పేరు పెట్టాలనుకున్నాడు. అయితే అప్పటికే ముగ్గుర
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో పాటు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఐడ్రీమ్స్ చానెల్ యాంకర్ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా గురువారం సాయంత్రం (ఈ నెల 3న) కేసీఆర్ యశోదా హాస్పిటల్లో అడ్�
రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు పిలుపు�
KCR | ‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన నీటి వాటాపై నేను త్వరలోనే స్పందిస్త.. ప్రజల ముందు వాస్తవాలను పెడుత’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
KCR | సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించార
KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా నిన్న సాయంత్రం యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
రెగ్యులర్గా జరిగే ఆరోగ్యపరీక్షల కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం సాయంత్రం యశోద దవాఖానకు వచ్చారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది. కేసీఆర్ ఆరోగ్యం భేషుగ్గా ఉన్నదని పేర్కొన
రాష్ట్రంలో కమీషన్లతో పాటు పోలీసు రాజ్యం నడుస్తోందని మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నా
‘కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా పదేపదే కేసీఆర్, కేటీఆర్పై అబద్ధాలు ప్రసారం చేసి వ్యక్తిగత స్వేచ్ఛ్చకు భంగం కలిగించడం.. మహిళలు అని చూడకుండా ఫొటోలు పెట్టి ఏది పడితే అది పెట్టి చూపెట్టడం.. ఇష్టం వచ�
‘తెలంగాణకు హరిత హారం’.. రాష్ట్రంలో ఈ కార్యక్రమం పేరు తెలియనివారు ఉండరు. ఈ పథకం ప్రారంభమై పదేండ్లు పూర్తయ్యాయి. ఒక ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే ఆకాశాన్ని తాకే సౌధాలు, భారీ నిర్మాణాలు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ
విత్తనం చుట్టూ మోహరించిన రుగ్మతలను దూరంగా తరిమేయడం వల్లనే తెలంగాణ పంటల మాగాణమయ్యింది. ఏ సావుకారి ఇంటి ముందు, ఏ అవసరానికి కూడా ఏ రైతు చెయ్యి చాపి నిలబడే దుస్థితి రాకూడదనే కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అన�