కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి కరీంనగర్ తెలంగాణ చౌక్, మార్చి 16: కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డులను ఏర్పాటుచేసి రాష్ట్ర హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
ద్రవ్య వినిమయ బిల్లు -2022కు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి మంగళవారం ఆమోదం తెలిపాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బిల్లులను ప్రవేశపెట్టారు.
ఉత్తర తెలంగాణ దివ్యధామంగా కరీంనగర్లో టీటీడీ ఆలయం నగరం మధ్యలో పది ఎకరాలు కేటాయించిన సీఎం కేసీఆర్ స్థలం కోసం విశేష కృషిచేసిన మంత్రి గంగుల కమలాకర్ వినోద్కుమార్, దీవకొండ దామోదర్రావు, జీవీ భాస్కర్రా�
జాతీయం సైన్స్ డే నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న నిర్వహించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా గుర్తిస్తూ కేంద్రం 1986 నుంచి నిర్వ�
ఇచ్చిన మాట తప్పని మనసున్న గొప్ప మనిషి సీఎం కేసీఆర్ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మూడో లక్ష్యమైన నియామకాల విషయంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్ : కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరు చేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మిని�
సరస్వతీ, లక్ష్మీ కటాక్షాల కోసం సంక్షేమ పథకాలు మిషన్ భగీరథతో తీరిన మహిళల నీటి కష్టాలు రూ.100 కోట్లతో ప్రభుత్వ మహిళా వర్సిటీ మహిళా దినోత్సవంలో మంత్రి కే తారకరామారావు సంగారెడ్డి, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళ
తెలంగాణపై మొదట్నుంచీ కేంద్రం దాడి ప్రగతిశీల రాష్ర్టాలకు తీవ్ర నిరుత్సాహం రాష్ర్టాలకు ఉన్న అధికారాల కబళింపు తెలంగాణ పుట్టుకనే తప్పుపట్టిన ప్రధాని మనోభావాలను దెబ్బతీస్తున్న కేంద్రం కేంద్రంపై మంత్రి హ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషమే లక్ష్�
రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ�