ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్గా బీ రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్
ఘనంగా సన్మానించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్: రాష్ట్ర యువ అథ్లెట్ మహేశ్వరికి తగిన గుర్తింపు లభించింది. ఇటీవల కేరళలో జరిగిన 25వ జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్లో మహేశ్వరి కాం�
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని, సీఎం రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ�
హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కే
కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూశ్ కు మెదడు, జ్ఞానం, బుద్ధి వుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనడం చేతగాక.. �
ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనమైన ఆలయ నిర్మాణాలు, యాగ క్రతువుల గురించి చర్చ చాలా జరుగుతున్నది. క్రతువుల కాలంలో దానిని ప్రధానంగా మతానికి అంటగట్టారు. ఆలయాల కాలానికి రాష్ట్రంలో బీజేపీ హడావుడి కొంత పెరిగినందున, ఆ �
అన్నదాత కోసమే తెలంగాణ పోరాటం ఢిల్లీలో ఎన్నికల కోసం దీక్ష చేయలేదు రైతుల గురించి మాట్లాడితే కక్ష సాధింపు రైతులు ఎక్కడా సంతోషంగా లేరు ఢిల్లీని రైతులు 13 నెలలు దిగ్బంధించినా మోదీ సర్కార్కు అర్థంకాలేదు ఈ దే�
రైతు దీక్ష పేరుతో బీజేపీ దొంగ నాటకం ముడి బియ్యంతో వచ్చే నష్టంపై మాటలేదు అన్నదాతల నుంచి కనీస మద్దతు కరువు వడ్లు కొనాలంటూ గోధుమల ఫొటోలు హైదరాబాద్, ఏప్రిల్ 11 : రైతు దీక్ష పేరుతో హైదరాబాద్లోని ఇందిరాపార్క�
వడ్లు కొనిపించుడో.. బీజేపీని దించుడో కేంద్రం యాసంగి వడ్లు కొనేదాకా పోరు దీక్ష తర్వాత కేంద్రంపై పోరు తీవ్రం దేశాన్ని కదిలించి కేంద్రం మెడలు వంచి రైతు ఉద్యమానికి కొత్త దారులు బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ ఫ
కేంద్రం మొండి వైఖరి విడనాడాలి షరతులు లేకుండా ధాన్యం కొనాలి ఢిల్లీలో మీడియాతో నిరంజన్రెడ్డి న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండివైఖరి విడనాడి, షరతులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేయా
‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద�
గవర్నర్ తమిళిసై తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. గవర్నర్ వెళ్లి కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం ముమ్మాటికీ రాజ్�
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం కేంద్రం వైఖరికి నిరసనగా సభనుంచి వాకౌట్ హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ పోరు ఉధృతి మరింత పెరిగింది. ఒకవైపు రాష్ట్రంలో న