తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కొనియాడారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేశారని అన్నారు. మే 28న సుర
ఇప్పటివరకు అనేక ప్రధానులు దేశాన్ని ఏలారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు దేశ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మన కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇవ్వాళ 16 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరింది. మనం ఇంకా 5 ట్రిలియ�
దేశంలో ప్రజల ఎజెండాతో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడాల్సిన అనివార్యత నెలకొన్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి దొడ్డిదారిన ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తున్న బీజ
బెంగుళూరు: బెంగుళూరులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామిలను ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్�
బీజేపీ నేతలపై కిన్నెర మొగులయ్య ఆగ్రహం అవసరమైతే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటన అచ్చంపేట, మే 18 : పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహ�
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉ
ప్రచారానికే ఉజ్వల గ్యాస్ బండల పంపిణీ కేంద్రానిది కార్మిక వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో కార్మికులకు ఉచిత బీమా నిర్మాణ కార్మికులకు లక్ష మోటర్సైకిళ్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు ఎన్సీడీ కిట్ల ప�
బీజేపీ నేతలకు మంత్రి గంగుల ప్రశ్న హుజూరాబాద్ టౌన్, మే 10: నిరుపేద యువతుల పెండ్లి కోసం తెలంగాణ సరారు కల్యాణలక్ష్మి పథకాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
రాహుల్ వరంగల్ పర్యటన వల్ల రాష్ట్రానికిగానీ, దేశానికి గానీ ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున�
మిల్లులకు 4.3 లక్షల టన్నుల ధాన్యం తరలింపు ధాన్యం సేకరణకు సిద్ధంగా రూ.5,000 కోట్లు అందుబాటులో 7కోట్ల 80 లక్షల గన్నీ బ్యాగులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనుగోళ్లు అధికారుల సమీక్ష సమావేశంలో సీఎస్ సోమేశ్ హైదర
నేతన్న బీమా పథకానికి మంజూరు చేసిన మొత్తం29.98 కోట్లు లబ్ధి పొందేవారి సంఖ్య 55,072 హైదరాబాద్, నమస్తే తెలంగాణ;రైతులకు రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. �
కేంద్ర ప్రభుత్వ పన్నుల భారంతో మూత మంత్రి కేటీఆర్ చొరవతో తిరిగి ప్రారంభం విద్యుత్తు రీయింబర్స్మెంట్ రూ.14.66 కోట్లకు జీవో విడుదలకు మంత్రి హామీ కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం రాజన్న సిరిసిల�
ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే నేత మన సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో గురువారం ఆయన ముస్
బలహీన రాష్ర్టాలు-బలమైన కేంద్ర అన్నది బీజేపీ సిద్ధాంతమని, రాష్ర్టాలను కేంద్రం చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకే ప్రయత్నిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలక�
అబిడ్స్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలి పేర్కొన్నారు. మంగళ్హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్