ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీకి బయలుదేరుతున్నారంటేనే అక్కడి ప్రభుత్వ పెద్దలకు వణుకు పుడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ను చూసి భయపడుతున్నందునే జాతీయ కా�
కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత రాజకీయంలో ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమని ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెల్లకూరు సురేంద్రరెడ్డి బీజేపీని ఎదిరి
ఉత్తర భారత్కు చెందిన ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్రపోషించాలని ఆశిస్తున్నారని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. హంగేరి రాజధా
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకూ గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణం పరిధిలోని 2వ వార్డ
రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, నేడు వ్యవసాయ రంగంలో రైతు రాజుగా మారాడంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూర�
‘ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దేశ ప్రజల సంక్షేమం సాధ్యం.. క్లిష్ట్ట పరిస్థితుల్లో దేశానికి ఆయన నాయకత్వమే శరణ్యం.. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఎండగట్టే ధాటి ఆయ�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన ధర్నా హింసాత్మకం కావడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధా�
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల్లోనూ అంతర్గతంగా సీఎం కేసీఆర్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ నే�
దేశం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట క్యాంపు �
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ ఈ సమావేశా�
ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో బీజేపీకి వ్యతి�
కర్ణాటకలో అర్చకులపై బీజేపీ కుతంత్రాలు కాషాయదళం కంటే కేరళ కమ్యూనిస్టులు నయం బ్రాహ్మణ సేవా సమితి నేత గంగు ఉపేంద్రశర్మ సుల్తాన్బజార్, జూన్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం హర్షణీయమన�
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేం�
దేశంలో గుణాత్మక మార్పులు తీసుకొనిరావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో జాతీయ పార్టీని స్థాపించాలన్న ఆలోచనకు ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కే�
CM KCR Full Speech : అద్వితీయ ప్రగతికి అద్దం తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతిని కేవలం 8 ఏండ్లలోనే తెలంగాణ సాధించి దేశానికి మార్గ