రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక
గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న లోపభూయిష్టమైన, పేలవమైన ఆర్థిక విధానాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోలేని స్థితికి చేరుకున్నది. రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతున్నది. ద�
త్వరలో కొత్త పింఛన్లు, రేషన్కార్డులు అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేసీఆర్ ఆలోచనతో మోడల్ భవనాలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 20 (నమస్తే తెలంగాణ): దేశం లో ఎక్కడా లేనివిధంగా తెలంగా
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంలు జలకళ సంతరించుకోవడంతో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు
జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చిత్రపటాలకు ఎనుమాముల బాలాజీనగర్లో గురువారం క్షీరాభిషేకం చేశారు.
పోరాడి సాధించిన రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆటో యూనియన్ గౌరవాద్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నార�
దేశ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ వద్ద సమాధానం లేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎద్దేవాచేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీయేతర రాష్ర్
దేశంలో సమూల మార్పు తీసుకురాగల ఏకైక నాయకుడు కేసీఆర్. దేశవ్యాప్తంగా సమసమాజ స్థాపన, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు, దళితబంధు, రైతుబంధు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద
బేగంపేటలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల హాజరు విమానాశ్రయం నుంచి 5 వేల బైక్లతో భారీ ర్యాలీ విజయవంతంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్జోష్ హైదరాబాద్/సిటీబ్యూరో, �
‘దేశంలో ఎక్కడా విద్యుత్తు లేకపోవడంతో తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంది. ఈ పర్యటన కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతినిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదేండ్లలో సాధించిన అద్భ�
ఆరు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ‘తెలంగాణ’ ప్రపంచం ముందు ఇప్పుడు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది. కుటుంబసభ్యుల అవసరాలను తీరుస్తూ ఓ కుటుంబ పెద
ఐటీ ఇలాకా మురిసిపోయింది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరాగా సందడిగా మారింది. ఆలోచనలను పంచుకొని.. అద్భుతాల ఆవిష్కరణకు వేదికైన టీ హబ్ 2.0ను మంగళవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన
ప్రధాని మోదీని గద్దె దించే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతున్నదని, ఈ తరుణంలో దేశానికి కొత్త పార్టీ అవసరమని, అది కేసీ�
బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కే చం ద్రశేఖర్రావు కచ్చితంగా అవసరమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆంతరంగికుడు, టీఎంసీ సీనియర్ నేత సౌగతార�