‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా ఉద్యోగ ప్రకటనలు రాలేదని ఇన్నాళ్లుగా గొడవ చేసినవారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగానే వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ప్రవర్తిస్తున్నారు.
అతి తకువ వడ్డీకే రుణాలు ఇస్తున్న ఏకైక సంస్థ వచ్చే నెల నుంచి అర్హులకు ఆసరా పింఛన్లు వార్షిక సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న స్త్�
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ జాతీయ చైర్మన్ రాజశేఖర్ కవాడిగూడ, మార్చి 26: దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ద
యాదాద్రిలో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ పర్వం యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం ప్రధాన ఆలయంలో ఉదయం శిలామూర్త
యాదాద్రి ఆలయ వేళలు ప్రకటించిన ఈవో యాదాద్రి, మార్చి 25 : యాదాద్రిలో కూడా తిరుమలలో మాదిరిగా బ్రేక్ దర్శనాలు, ఆన్లైన్ దర్శనాలు అమలు చేస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు
ఒకనాటి దిక్కులేని తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఉద్యమించాలని వివిధ రాష్ర్టాలకు చెందిన 30కిపైగా రైతుసంఘాలు నిర్ణయి
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా? అని అనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే �
Yadadri Temple | ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) అకుంఠిత దీక్షతో యాదాద్రి ప్రధానాలయాన్ని సువిశాలంగా, మహాద్భుతంగా పునర్నిర్మించారు. ఒక్కో నిర్మాణం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. శిల్ప కళ నుంచి భక్తుల వసతులకు వరకు ప్రతి �
రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు మలక్పేట, మార్చి 16: అసెంబ్లీ సాక్షిగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించి, దివ్యాంగుల వయోపరిమితిని పద�