తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా విస్పష్టంగా చెప్పారు.
తెలంగాణ’, ‘రైతుబంధు’ పేర్లను గుర్తుచేస్తే చాలు వెంటనే ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే చాలు ప్రజల కండ్లముందు ఎన్టీఆర్ మెదులుతారు.
Singareni |మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2(ఎక్స్టర్నల్) పోస్టులకు 2022 జూన్లో నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో అదే ఏడాది సెప్టెంబర్ 4న �
జిల్లా ప్రజలకు ఏ ఆపద వ చ్చినా వెంటనే ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభయం ఇ చ్చారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంలో మృ తి చెందిన పార్టీ కార్యకర్త సాయికుమార్ తల్లి
జీవితంలో చివరి అంకం వరకు తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావు స్పష్టంచ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని పార్టీ ఓయూ నేత కరాటే రాజు నాయక్ ఆకాంక్షించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఓటమి కాదని, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు.
అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక సారలమ్మ జాతరకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒకప్పుడు రోడ్లు సరిగా లేక సింగిల్ రోడ్లపై జాతరకు వెళ్లడం కష్టంగా ఉండేది. ట్రాఫిక్�
పార్లమెంట్ ఎన్నికలు పలువురి నోటి వెంట శపథాలు చేయిస్తున్నాయి. స్థల, కాలాలను కానకుండా, కన్నుమిన్నూ ఎరుగని రీతిలో కొందరు నోటికొచ్చింది వాగేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, అధికారం దక్కి పీఠమెక్కి�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలువురు పార్టీ జిల్లా నాయకులతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం వరంగల్, కరీంనగర్సహా పలు జిల్లాల ముఖ్య నేతలతో మా ట్లాడినట్టు సమాచారం. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్�
నియోజకవర్గంలోని ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించిన ఆయన వైద్యుడి
మానసిక దివ్యాంగుల్లో మనోైస్థెర్యం కల్పిస్తున్న మనోచేతన స్వచ్ఛంద సంస్థ సేవలు హర్షణీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని మనోచేతన సంస్థ ఆధ్వర్యంలో దాత ఇప్ప నిషికాంత్రెడ్�
కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారు.