Niranjan Reddy | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్లో కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే అని, వాటిని సరిచేసి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచ
తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన సందర్భంగా 1955-56లో విద్యార్థులు, విద్యావంతులు, చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగారావు వంటి నాయకులు వారి శక్తిమేరకు నిరసనలు, ధర్నాలు, బంద్లు నిర్వహించారు. తెలంగాణ గ్�
ప్రాజెక్టులు నవ నాగరికతకు ప్రాణాధారాలు. ప్రజల ఆకలిదప్పులు తీర్చే అన్నపూర్ణలు. అందుకే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ అభివర్ణించారు. కానీ, ఆయన అంతేవాసులమని చెప్పుకొనే ప
భారతదేశంలో ఏనాడూ ఏ ఒక్క బ్యారేజీకి లేదా డ్యాంకు ప్రమాదమే జరగనట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రమాదాల చరిత్రను ఒక్కసారి పరిశీలిద్దాం. తుంగభద్ర డ్యాం నిర్మాణం స్వాతం�
ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిననే సోయి లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్య సమాజం తలదించుకు�
Irrigation water | వనపర్తి జిల్లాలో యాసంగి సాగుబడులు చేసిన రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎదురుకాని సాగునీటి సమస్య కాంగ్రెస్ సర్కారు వచ్చాక అడుగడుగునా కనిపిస్తున్నది. జిల్లాలోని సాగునీటి
ఇది తాత్కాలిక విరామేనని, ఇక నుంచి విజయమేనని, రానున్న లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం నదీ నదాలకు అడ్డంగా ఆనకట్టలు నిర్మించడం ఆనవాయితీ. అయితే ఎంత పకడ్బందీగా నిర్మించినప్పటికీ, ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు మాత్రం ఆనకట్టలు దెబ్బతింటాయనేది చారిత్రక సత్యం. ప్�
చేనేత కార్మికులకు ఎంతగానో మేలు చేసే భూదాన్పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు ప్రారంభానికి అడుగులు ముందుకు పడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కనీసం చర్యలు కూడా తీసుకోపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే �
MLA Thalasani | పేద, మద్య తరగతి ప్రజలకు చేయూతను అందించాలనే సదుద్దేశంతో మాజీ నాటి సీఎం కేసీఆర్(KCR) కల్యాణలక్ష్మి( Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాద�
KTR | మార్చి ఒకటి నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 150-200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట�
KCR | గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోనే ఆల్టైమ్ అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని.. ప్రస్తుతం దురదృష్టవశాత్తు వర్షాలు లేవని.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయని మండలి చైర్మన్ గు