Dasoju Sravan | తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నోరు �
నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ పక్షాన నిలబడని వ్యక్తులు నేడు బీఆర్ఎస్ను లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల్లో ఆ పార్టీలపై, వారి నాయకత్వంపై విశ్వాసం ఉంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయరు.
నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ తీవ్రమైన పక్షపాతంతో నిర్ణయం తీసుకొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరి విషయంలో �
తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒకటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ హకుల సాధన కోసం పార్టీ ఎంపీలు గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నెల
హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన విధంగా 50 రోజుల సమయం పూర్తయ్యిందని, వారు ఇచ్చిన ఆరు గ్యారంటిల్లోని 13 హామీల
KCR | త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావే
BRS Party | భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్లో జరుగుతున్న సమావేశంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసర
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం శుక్రవారం జరగనున్నది. బీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఈ సమావేశం జరగనున్నది. దీనికి పార్టీ వరి�
అధికారం ఇస్తున్న కిక్కు ముఖ్యమంత్రిని విజ్ఞత మరిచేలా చేస్తున్నది. సీఎం పీఠమెక్కి రెండు నెలలైనా కాలేదు అప్పుడే తన రాజకీయ ప్రత్యర్థులకు హింస్మాత్మకంగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. గొంతు పిసుకుతాం.. గొయ్
‘కాంగ్రెస్ అవిశ్వాసాల పేరిట ఇబ్బందులు పెట్టింది. కానీ దాన్ని మేం తిప్పికొట్టినం. మరోసారి జమ్మికుంట మున్సిపల్పై గులాబీ జెండా ఎగురవేసినం’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ఆ
సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ప్రస్తుత సర్కారు నిలిపివేయడంతో పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్ల స్�
దళితులకు లబ్ధి చేకూర్చింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్ ఆధ్వర్యంలో గురువారం ము�
BRS Party | ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగ