KCR | భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో బీ
KCR | భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో భే�
Congress | జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదల భూములను కబ్జా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భూపాలపల్లి పట్టణంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉడుత సరోజన కుమారు�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనకు రాజ్యసభ సభ్యునిగా తిరిగి అవకాశం ఇచ్చి ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Talasani Srinivas Yadav | దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు అని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల పీవీ నర్సింహా రావుకు భారతరత్న ప్రకటించిన సందర్భంగా శనివారం బే
మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల మేడిగడ్డ బరాజ్కు మరింత నష్టం జరిగితే అందుకు రేవంత్రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. వానకాలం వచ్చేలోగా మేడిగడ్డ బరాజ్కు మరమ్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు అద్భుత ఫలితాలను ఇస్తుందని, మరమ్మతులు చేస్తే రైతులకు మరిన్ని ఫలితాలు చేకూరుతాయని, ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం �
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో ఎలాంటి లోపం లేదని, వరదల వల్లే మేడిగడ్డ పిల్లర్లు దెబ్బతిన్నాయని సాగునీటిరంగ నిపుణుడు వీ ప్రకాశ్ స్పష్టం చేశారు. అన్నారం బరాజ్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడారు. డిజైన్ లోప�
Harish Rao | రాష్ట్రంలో రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ష�
KTR | రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకూడదంటే.. కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లలను స
KTR | రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దు.. పగ, కోపం ఉంటే రాజకీయంగా తమపై తీర్చుకుంటే ఇబ్బంది లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మేడిగడ్డ బరాజ్ను పరిశీలన సందర్భంగా కేటీ�