తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోతుందా? అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ప్ర శ్నించారు. రేవంత్రెడ్డి సీఎం�
KCR | తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్�
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల ప్రస్తుత తీరు ప్రజలను అలజడికి గురిచేస్తున్నది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ సాధించిన విజయాలు అనేకం. ఆయన వాటిని ఎలా సాధించారో గమనిస్తే ఒక విషయం స్పష్
తొంబై శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పండబెడతారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. కొడంగల్, నారాయణ్పేట ప్రాంతాలకు ఈ ప్రా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి బాల్కొండ మాజీ జడ్పీటీసీ జోగు సంగీతానర్సయ్య వినూత్న కార్యక్రమం చేపట్టారు.
కేసీఆర్ నెత్తి, నోరు కొట్టుకొని చెప్పిన, మనమంచి కోసమే మరీమరీ హెచ్చరించిన విషయం అది. ‘అబ్బా! మనకే ఇన్నిసార్లు చెప్పుడా.. ఇంత చిన్న విషయం మాకు తెల్వదా’ అని అనుకున్నరు ప్రజలు. ఎవుసానికి 24 గంటల కరెంట్, రైతుబంధ
ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే.. 1983లో శ్రీరాంసాగర్కు భారీగా వరదలు వచ్చాయి. ఆ నీరంతా వృథాగా సముద్రంలో కలిసిపోయాయి. ఇలా వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి జలాలను దిగువకు వదిలేసేవారు.
CM Revanth | రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైదరాబాద్ను డెవలప్ చేశారని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత ఇమేజ్ కోసం రాజీవ్భీమా ఎత్తిపోతల పథకానికే గండికొడుతున్నారు. అదనపు జలాలను సాధించాల్సింది పోయి, సాధించుకున్న నికర జలాలకే ఎసరు పెడుతున్నారు.
కేసీఆర్ సారు కడుపు సల్లగుండ...ఆయన ఏలినన్ని రోజులు కరువు లేకుండే. పోయిన ఏడు గీదినం(యాసంగి)లో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండేవి. అసొంటిది ఇప్పుడు నీళ్లు లేకుండా పోయినయి. పెట్టుబడి పెట్టి వరి, మక్క చేన్లు ఏస్త�
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల మండలం బీరెల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దుబ్బ బీసన్న విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
కొండంత నమ్మకంతో రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా గతంలో గెలిపిస్తే రాష్ర్టానికి హామీ ఇచ్చిన నిధులేవీ తీసుకురాలేకపోయారు. ఆ పార్టీలోని మిగతా ఇద్దరు ఎంపీల సంగతి సరేసరి. కానీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్�
ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్ర�