అసెంబ్లీలో కరెంటుపై పెద్ద మగాళ్ల లెక్క ఉపన్యాసాలు ఇచ్చారని, కరెంటు కోసం అప్పులు చేశామని చెప్పారని, ఎవరి కోసం అప్పులు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు కరెంటు పోవడంపై విద్యుత్తు శాఖ స్పందించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ఎక్స్లో చేసిన పోస్ట్�
అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరెంటు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ �
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిగుండె సారు. మీరు లేరు ఇప్పు డు అంతా ఆగమైపోతంది సారు. తొమ్మిదేం డ్లు చెరువులు, కుంటల్లో నీళ్లుండేది. బోర్లల్ల మంచిగ నీళ్లు ఉండేది. అవన్నీ నీతోనే పోయినయి.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన రుణమాఫీ ఏమైంది, డిసెంబర్ 9 దాటి ఎన్ని రోజులైంది?’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నదని, ముఖ్యమం�
ఉద్యమ గొంతుక రైతు బాధై ధ్వనించింది. ప్రగతి సూచిక రాజకీయ పాచికలను ధిక్కరించింది. పనితీరు నిరూపించుకునేందుకు కొత్త ప్రభుత్వానికి 4 నెలల సమయమిచ్చి, మౌనంగా వేచి చూసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేస�
రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే, ఇచ్చేంత వరకు వెంటాడుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైంది.. సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసింది. పంటలకు నీరివ్వకుండా, రైతుబంధు జమచేయకుండా నిండాముంచింది’ అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి
మీ పాలనలో వరుసగా కాళేశ్వరం నీళ్లు వస్తే పంటలు పండాయి. ఏకంగా పొలం వద్దే ఇల్లు కట్టుకొని సంతోషంగా సాగు చేసుకుంటున్నాం. మా ఖర్మకాలి కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఈ సారి ఏసిన ఐదెకరాలు ఎండిపోయినై.
కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు తగ్గి, రైతులకు కన్నీళ్లు పెరిగాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తూనే కరువును తీసుకొచ్చిందని విమర్శించారు.
ఆరు గ్యారెంటీల అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టిందని విమర్శించారు. మానకొ