కాళేశ్వరం ప్రాజెక్టు దండుగ అన్న రు.. ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదన్న రు.. రైతులకు ప్రయోజనమే కలగలేదన్నరు.. తీరా ఇప్పుడు ఆ నీళ్లనే రైతుల పొలాల్లోకి పారిస్తున్నదీ కాంగ్రెస్ సర్కారు. ప్రాజెక్టు వృథా అని ఏ నోట అ
నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతూ ప్రజలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు పేర్కొన్నారు. రాజోళి మండల కేంద్రంలో శుక్రవారం రూ.15లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అంతర్గత రహదార�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ తెలిపారు.
బాలానగర్ మండలం నేలబండతండా(వాల్యానాయక్)తండా.. ఈ తం డా పేరు వింటేనే 2008 ఏప్రిల్ 11న తెలంగాణ ఆత్మ గౌరవ రథయాత్రలో భాగంగా ఉద్యమ నేత కేసీఆర్ పల్లె నిద్ర చేసిన సందర్భం టక్కున గుర్తొస్తుంది. పల్లెనిద్ర తర్వాత మర�
1989లో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ దిగిపోయి,మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లా సహకార బ్యాంకులకు ఎన్నికలు జరిగాయి. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. అన్ని జిల�
రిపోర్టర్ను కావడంతో కేసీఆర్ను తరచూ కలిసేవాడిని. నేను కనపడగానే కేసీఆర్ తొలి పలకరింపు ‘రా.. చక్రి. గింత అన్నం తిందాం’ అని. ఇతర పత్రికల రిపోర్టర్ మిత్రులను కేసీఆర్ అలాగే ఆహ్వానించేవారు. ఆయనే స్వయంగా వడ్
ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ సీఎస్ఎస్ ఏర్పాటులో, నిర్వహణలో ఎంతగానో సహకరించారు. అప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పని చేస్తున్నాను. నాతో పాటు మరో సీనియర�
మా స్వగ్రామం దామెర సర్పంచ్గా పని చేసిన నేను.. మన ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని, ఆర్థిక నష్టాన్ని ప్రత్యక్షంగా చూశా. ఎదిరించిన యువకులను ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపడాన్ని చూసి చలించిపోయా. ప్రత్యేక రాష్�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ బర్త్ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్ పిలుపునిచ్చారు. లెజెండ్ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలం�
CM Revanth Reddy | ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) అన్నారు.
‘ఔను, మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము గానీ, తమ సీఎం గానీ ఎక్కడా �
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని రాజాపురం గ్రామానికి చెందిన క్రియాశీల కార్యకర్త పెద్దయ్య కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్�
అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే సుమారు 23 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. 3,625 రోజులు పరిపాలించిన కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గుర�
KTR | కేసీఆర్పై కోపంతో రైతులపై కక్ష పెంచుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బరాజ్లో మూడునాలుగు పిల్లర్లకు ఇబ్బంది కలిగితే వాటిని రిపేర్ చేసి రైతులుకు సా�