ప్రజల లక్ష్యం.. ఆశయం నెరవేరాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో రైతుబిడ్డగా అందరివాడినైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి పార్లమెంటుకు పంపాలని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ 30వేల పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ధీమా వ్యక్తంచేశారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. గత నెల 13వ తేదీన చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నాయకులు, న�
లోక్సభ ఎన్నికల్లో ప్ర శ్నించే గొంతుకైన ఆర్ఎస్పీని గెలిపించుకుందామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తిలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, సంతబజార్, పీర్లగుట్
‘కులమూ, మతమూ పిచ్చి మెండుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయనను ఆడించే చంద్రబాబు సహా తెలంగాణ మేలు కోరేవారి ముసుగులో ఉన్న వారందరూ కలిసి మిడుతల దండు వలె మీదపడుతున్నరు. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తప్పవని వెక్కిరిం�
మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కామినేని దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి వ�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దయ్యింది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ పార్థివ దేహానికి �
KCR | దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇంటిపెద్దను కోల్పోయి �
KCR | ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది నరేంద్ర మోదీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం అని కేసీఆర్ తె�
KCR | నా గుండెల్లో తెలంగాణ ఉంటది.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటడు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. గెలుపోటములు పక్కన పెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. వంద శాతం కేసీ�
KCR | రాష్ట్రంలో తొమ్మిదేళ్లు బ్రహ్మాండంగా సాగిన తాగునీటి సరఫరాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేక పోతున్నదో అర్థం కావడంలేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ తెలంగాణ భవన్�
KCR | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అతి ప్రవర్తనతో మంచి నీళ్ల కోసం ప్రజలు మళ్లీ బిందెలు మోయాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్�
KCR | అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే సెషన్లో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తరు అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలం
KCR | రాష్ట్రంలో తాగునీటి కొరత సమస్యను, ఫ్లోరైడ్ సమస్యను గుర్తించి.. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మిషన్ మోడ్లో తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయ�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో.. తెలంగాణకు పరిశ్రమలు తరలివస్తున్నయ్ అనే పరిస్థితి నుంచి తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నయ్ అనే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. శన�