ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇ
K Keshava rao | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అక్రమం అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు చెప్పారు. ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటివారిని కేవలం రాజకీయ కుట్ర కోణంలోనే అ
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్�
కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లోలు లేవంటూ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో కాల్వలకు నీళ్లు వదల్లేదు. దీంతో రైతులు భూగర్భ జలాలను తోడేశారు. పంటలు, తోటలను కాపాడుకోవాలని రైతులు వందల సంఖ్యలో బోర్లు వేసి ఆర్�
తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పాలన సాగింది. ఆగమైన తెలంగాణను బాగు చేయడాన్ని ఓ యజ్ఞంగా ఆయన భావించారు. సుపరిపాలనలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన�
కేసీఆర్ పాలనలో కనిపించిన జలదృశ్యాలు కాంగ్రెస్ పాలనలో కనుమరుగయ్యాయి. మండుటెండల్లో మత్తళ్లు పోసిన చెరువులు మార్చి నెలలోనే నోళ్లు తెరిచాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చా�
కాంగ్రెసోడు ఏం తెచ్చిండు? ‘ఒక్కసీటు తెచ్చుకో నువ్ మొగోనివైతే’ అన్నడు. ‘ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపిచ్చుకుందాం’ అని జవహర్నగర్కు చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త కేతమ్మ పోరుకేక పెట్టింది.
‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి చెరువులను నింపారు. దీంతో పెన్పహాడ్ మండలంల�
MLA Palla | : కేసీఆర్(KCR) పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా(Spiritual center) విలసిల్లిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla) అన్నారు.
BRS Party | వచ్చే నెల 13వ తేదీన చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎ�
KTR | ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కేటీఆర్ పేర్కొన్నార
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతోనే కరువు ఏర్పడిందని, ఫలితంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా �
KCR | బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు, వారిలో మనోధైర్యం నింపేందుకు పొలం బాట పట్టనున్నారు. ఇటీవల నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఏప్రిల
Bajireddy Govardhan | రేవంత్రెడ్డి ఝూటాకోర్ ముఖ్యమం త్రి అని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. జగిత్యాల రూరల్�