KCR | చలో నల్లగొండ సభ రాజకీయ సభ కానేకాదు.. ఉద్యమ సభ, పోరాట సభ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కృష్ణా నది ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ గులాబీ దళపతి కేసీఆర్ పోరుబాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం అజ్ఞానం, తొందరపాటు చర్యతో కేఆర్ఎంబీకి ప్రాజె�
తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం రెండు న�
కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత, కృష్ణా జలాల్లో వాటాలు, పోతిరెడ్డిపాడు విస్తరణ తదితర అంశాలపై ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సోమవారం ‘కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదా
రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది.
తెలంగాణకు పోరాటం కొత్తకాదు. తెలంగాణ చరిత్రను ఒకసారి పరికించి చూస్తే.. అన్నీ పోరాటాలే, గాయాల గేయాలే కనిపిస్తాయి. సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే స్వరాష్ట్రం సాధించేంత వరకు నిర్విరామంగా పోరు సలిపింది తెలంగ
మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన మార్క్ ప్రసంగంతో సభలో నవ్వులు పూయించారు. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, కాళేశ్వరం వంటి అంశాలపై సీరియస్గా చర్చ జరుగుతున్న సమయంలో మల్లారెడ్డిని మాట్లాడాలంటూ స్పీకర�
మన నీళ్లు, మన హకుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పోరాడడానికి ప్రజలంతా కదలి రావాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
Jagadish Reddy | కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. జల హక్కుల కోసం రేపు కేసీఆర్ హాజరయ్యే ఛలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీశ్ రెడ్డి పరిశీల